S.Jaishankar: బంగ్లాదేశ్లో పరిస్థితి బాగాలేదు.. అది జరిగితేనే పాక్తో సంబంధాలు పెట్టుకుంటాం!
- బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి..
- ప్రస్తుతం బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి..
- భారత్- పాక్ మధ్య సంబంధాలు కొనసాగాలంటే ఉగ్రవాదం పోవాలి: జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S.Jaishankar: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై లోక్సభలో మాట్లాడిని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ బంగ్లాలోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీటిని నివారించడానికి ఆ దేశ తాత్కాలిక సర్కార్ మైనారిటీలు, హిందువుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంపై ఇటీవల భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అక్కడికి వెళ్లి వారితో చర్చలు జరిపారని సభలో తెలిపారు. మరోవైపు పాకిస్థాన్, భారత్ మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే ఆ దేశంలో ఉగ్రవాదం పూర్తిగా తుడిచి పెట్టుకుపోవాలి.. అప్పుడే పాక్తో చర్చలకు ముందడుగు వేస్తామని జైశంకర్ వెల్లడించారు.
Read Also: Allu Arjun Arrest: హీరో అల్లు అర్జున్కు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఇక, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వదిలి పోయిన తర్వాత బంగ్లాలో హిందువులపై దాడులు బాగా పెరిగిపోయాయి. అలాగే, ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఆయనకు న్యాయసాయం అందించడంపై కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఇద్దరు బంగ్లాదేశ్ దౌత్యవేత్తలను వెనక్కి రప్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢాకా నుంచి పని చేయాలని సూచనలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు క్లిష్టమైయ్యాయి.
Read Also: Allu Arjun Arrest Live Updates: హీరో ల్లు అర్జున్ అరెస్ట్.. ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు!
అయితే, షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ నివేదికలో తెలిపింది. ఇక, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అధికార ఎన్డీఏ, విపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇవాళ లోక్సభలో రాజ్యాంగంపై చర్చ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!