Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై బాంబ్ పేల్చిన బీజేపీ
- ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై బాంబ్ పేల్చిన బీజేపీ
- గురువారానికి వాయిదా వేసిన హైకమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 9 రోజులైంది. ఫిబ్రవరి 8న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు. ఫలితాలు వెలువడిన రెండ్రోజులకే ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం ఫ్రాన్స్, అమెరికా వెళ్లారు. విదేశాల నుంచి వచ్చాకే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటూ వచ్చాయి. తీరా ప్రధాని మోడీ వచ్చి మూడ్రోజులు అవుతున్నా.. సీఎం ఎంపికపై మాత్రం ఊగిసలాట సాగుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: Nainathra: భర్తతో కలిసి రొమాంటిక్ వీడియో షేర్ చేసిన నయనతార..
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
సోమవారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. సోమవారం సాయంత్రంలోపు కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తారని కూడా చెప్పుకొచ్చారు. మీడియా, ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో బీజేపీ అధిష్టానం బాంబ్ పేల్చింది. అనూహ్యంగా శాసససభా పక్ష సమావేశాన్ని వాయిదా వేసింది. వచ్చే గురువారానికి హైకమాండ్ వాయిదా వేసింది. దీంతో మరో మూడు రోజులు ఎదురు చూపులు తప్పని పరిస్థితి నెలకొంది.
ఇది కూడా చదవండి: Piduguralla: పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. అంతేకాకుండా మహిళల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి దళితులకు సీఎం పీఠాన్ని కట్టబెట్టొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తు్న్నాయి. ఇందుకోసం 15 మంది పేర్లను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. హైకమాండ్ దృష్టిలో ఎవరున్నది తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి: WPL 2025: తొలి విజయాన్ని అందుకున్న గుజరాత్ జెయింట్స్
తాజావార్తలు
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!