Mehbooba Mufti: జీ 20ని బీజేపీ హైజాక్ చేసింది.. ఆర్టికల్ 370 తెచ్చేవరకు పోటీ చేయను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: జీ 20 దేశానికి సంబంధించిన కార్యక్రమం అని.. కానీ బీజేపీ దాన్ని హైజాక్ చేసిందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ బెంగళూర్ లో ఆరోపించారు. జీ 20ని వ్యతిరేకించడం లేదని, కానీ బీజేపీ హైజాక్ చేసిందని అన్నారు. చివరకు జీ 20 లోగోను కూడా కమలంగా మార్చిందని ఆమె విమర్శించారు. లోగో దేశానికి చెందినదిగా ఉండాలని, పార్టీకి సంబంధించిన విధంగా ఉండకూడదని ఆమె అన్నారు.
Read Also: G20: కాశ్మీర్లో జీ 20 సమావేశం.. 26/11 తరహా టెర్రర్ అటాక్స్కి కుట్ర.. పాకిస్తాన్ పన్నాగం
Also Read
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
ప్రస్తుతం కాశ్మీర్ లో ఇళ్లను తీసుకుంటున్నారు, విపరీతంగా సెక్యురిటీని పెంచారని, ప్రతీ చోట తనఖీలు జరుగుతున్నాయని అన్నారు. కాశ్మీర్ సమస్యలు ఈ రీజియన్ కు సంబంధించినవని, సార్క్ కూటమి ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. జీ 20ని బీజేపీ పబ్లిసిటీకి ఉపయోగించుకుంటుందని విమర్శించారు. విశ్వగురు కావాలంటే ముందుగా ఈ సౌత్ ఏషియా రీజియన్ లో గురుగా ఆవిర్భించాలని బీజేపీకి సూచించింది.
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకు వచ్చే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని మహబూబా ముఫ్తి స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగకపోవచ్చని ఆమె అన్నారు. భారతదేశ మనుగడ కోసం ఇతర పార్టీలతో పోలిస్తే.. కాంగ్రెస్ పార్టీపై అతిపెద్ద బాధ్యత ఉందని ఆమె అన్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు శ్రీనగర్ లో జీ 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశానికి 60కి పైగా విదేశీ ప్రముఖులు హాజరవుతున్నారు. దీని కోసం భారత ప్రభుత్వం కాశ్మీర్ లోయ అంతటా భద్రతను కట్టుదిట్టం చేసింది.
తాజావార్తలు
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..