Bihar: మగ టీచర్కు మెటర్నిటీ లీవ్ మంజూరు.. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు
- బీహార్ విద్యాశాఖలో వింతైన సంఘటన
- మగ టీచర్కు మెటర్నిటీ లీవ్ మంజూరు
- నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ విద్యాశాఖలో వింతైన సంఘటన వెలుగు చూసింది. ఒక మగ ఉపాధ్యాయుడికి మెటర్నిటీ లీవ్ మంజూరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బీహార్ విద్యాశాఖలో సెలవులు కోసం ఆన్లైన్ దరఖాస్తు విధానం ఉంది. సెలవుల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేసుకుంటారు. అయితే ఒక మగ టీచర్కు మెటర్నిటీ సెలవులు మంజూరు అయ్యాయి. వారం రోజులుగా ఉపాధ్యాయుడు ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక పురుష ఉపాధ్యాయుడికి ప్రసూతి సెలవులు ఎలా మంజూరు చేస్తారంటూ ప్రశ్నించారు.
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..
విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో తప్పు ఒప్పుకున్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని.. ఆన్లైన్ పోర్టర్ను సరి చేస్తామని ఇన్ఛార్జ్ విద్యా అధికారి అర్చన కుమారి తెలిపారు. దరఖాస్తు ఫార్మాట్లో లోపం కారణంగానే ఉపాధ్యాయుడు జితేంద్ర కుమార్ సింగ్కు ప్రసూతి సెలవు మంజూరు అయిందని పేర్కొంది. లోపాన్ని సరిదిద్దుతామని వెల్లడించారు. ప్రసూతి సెలవులు కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తాయని.. అయితే పురుషులు కూడా తమ నవజాత శిశువులను చూసుకోవడానికి ‘పితృత్వ అవకాష్’ (ప్రసూతి సెలవు) పొందవచ్చని చెప్పుకొచ్చారు. అయినా తమ దృష్టికి వచ్చిన ఈ లోపాన్ని సరిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: UDAN Yatri Cafe: ఎయిర్పోర్టులో రూ.10కి టీ, రూ. 20కి సమోసా.. ఎలా సాధ్యమైందంటే..
తాజావార్తలు
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?