Bengaluru: కాంగ్రెస్ నేత వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య..
- బీజేపీ కార్యకర్త ఆత్మహత్య..
- కాంగ్రెస్ నేత వేధింపులే కారణమని సూసైడ్ నోట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్లో 35 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య రాజకీయ దుమారానికి కారణమైంది. బీజేపీ కార్యకర్త అయిన వినయ్ సోమయ్య అనే వ్యక్తి తన ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ కార్యకర్త టెన్నీరా మహీనా, ఎమ్మెల్యే ఎ ఎస్ సోమన్న, ఇతరుల వేధింపులే కారణమని, తప్పుడు కేసులో తనను ఇరికించినట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
కర్ణాటక కొడుగు జిల్లా సోమవార్ పేటకు చెందిన వినయ్ ‘‘కొడగిన సమస్యేగలు’’ అనే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్గా ఉన్నారు. ఈ గ్రూపులో కాంగ్రెస్ ఎమ్మెల్యే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఏఎస్ సోమన్నపై వివాదాస్పద పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్టులో టాయిలెట్ పక్కన సాంప్రదాయ కొడవ దుస్తుల్ని ధరించి ఉన్న పొన్నప్పకు చెందిన ఎడిటెడ్ ఫోటోని షేక్ చేశారు. దీని తర్వాత ఈ ఫోటోని షేర్ చేసిన వ్యక్తితో పాటు, గ్రూప్ అడ్మిన్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో మూడో నిందితుడిగా వినయ్ కూడా ఉన్నారు. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత, బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో కోర్టు స్టే పొందినప్పటికీ పోలీసులు, రాజకీయ నేతల నుంచి వేధింపులు కొనసాగుతున్నట్లు వినయ్ ఆరోపించారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: POCO C71: కేవలం రూ.6,499కే 6.88 అంగుళాల డిస్ప్లే, 5200mAh బ్యాటరీ మొబైల్ ను తీసుకొచ్చిన పోకో
‘‘గత రెండు నెలలుగా, నా మనసు నా నియంత్రణలో లేదు. వాట్సాప్ గ్రూపులో ఒక వ్యక్తి అభ్యంతర పోస్ట్ చేశాడు. ఐదు రోజుల క్రితం అడ్మిషన్గా ఉన్న నన్ను దీనికి బాధ్యుడిని చేశారు. నాపై రాజకీయ ప్రేరేపితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేవారు. సమాజంలో నన్ను దుర్మార్గుడిగా ముద్ర వేశారు. రాజకీయ ద్వేషంతో నా జీవితంతో టెన్నీరా మహీనా ఆడుకున్నారు. నా మరణానికి అతడే బాధ్యత వహించాలి’’ అని వినయ్ తన ఆత్మహత్య లేఖలో రాశాడు. అధికారులు తనను రౌడీ షీటర్గా ముద్ర వేయడానికి ప్రయత్నించారని వినయ్ ఆరోపించాడు. తన కుటుంబాన్ని బీజేపీ నాయకులు ఆదుకోవాలని లేఖలో కోరాడు. ఈ ఆత్మహత్య వ్యవహారంపై కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ఈ విషయంపై డీసీపీ స్థాయి దర్యాప్తుకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!