BAN vs IND: సార్క్ పునరుద్ధరణకు భారతదేశం మద్దతు కోరిన బంగ్లాదేశ్
- సార్క్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం..
- కేంద్రమంత్రి జైశంకర్తో సమావేశామైన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత..
- త్వరగా సార్క్ ను పునరుద్ధరించాలని భారత్ ను కోరిన బంగ్లాదేశ్ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BAN vs IND: ఒమన్లోని మస్కట్లో జరిగిన 8వ హిందూ మహాసముద్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్- పాకిస్తాన్ మధ్య వివాదంతో చాలా కాలంగా సార్క్ పునరుద్ధరణపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) పునరుద్ధరణకు భారత్ మద్దతును కోరారు. అలాగే, సార్క్ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని హుస్సేన్ నొక్కి చెప్పారు.
Read Also: Medak: దారుణం.. ప్రియురాలని పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఇక, ఈ సమావేశం తర్వాత ఎక్స్ (ట్విట్టర్)లో కేంద్రమంత్రి జైశంకర్ చేసిన పోస్టులో సార్క్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన విదేశాంగ సలహాదారుడు ఎండీ తౌహిద్ హుస్సేన్ను కలిశాను.. ఇరువురి మధ్య ద్వైపాక్షిక సంబంధంపై, BIMSTECపై కూడా దృష్టి సారించింది అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల పరంగా రెండు పొరుగు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించాయి.. వాటిని పరిష్కరించడానికి కలిసి పనిచేయవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా చర్చించాయని విదేశాంగ మంత్రి జైశంక్ ప్రకటించారు.
Read Also: GHMC: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. 17 నామినేషన్లు దాఖలు
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి 4 వరకు బ్యాంకాక్లో జరగనున్న 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశం తర్వాత థాయిలాండ్ స్థానంలో బంగ్లాదేశ్ ఛైర్మన్గా వ్యవహరించనుంది. గత ఏడాది సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కలిసిన తర్వాత ఇద్దరు (భారత్- బంగ్లా) విదేశాంగ మంత్రుల మధ్య ఇది రెండవ సమావేశం.. ఇక, మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో పదవీకి రాజీనామా చేసిన తర్వాత ఆమె భారతదేశానికి వలస వచ్చింది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!