Assam: అస్సాం సర్కార్ కీలక నిర్ణయం.. బీఫ్ విక్రయాలపై నిషేధం
- అస్సాం సర్కార్ కీలక నిర్ణయం
- బీఫ్ విక్రయాలపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాం సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ విక్రయాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తెలిపారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అస్సాంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వడ్డించడం మరియు తినడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు ముఖ్యమంత్రి బుధవారం ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Delhi: అమిత్ షాను కలిసిన ప్రియాంకాగాంధీ.. దేనికోసమంటే..!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
గతంలో దేవాలయానికి ఐదు కిలోమీటర్ల మేర బీఫ్ విక్రయాలను నిషేధించింది. తాజాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆదేశాలను జారీ చేసింది. 2021 పశు సంరక్షణ చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక పబ్లిక్ ఫంక్షన్లలో గానీ.. పబ్లిక్ ప్లేస్లో గానీ బీఫ్ తినకూడదని సూచించింది. బిల్లులోని నిబంధనలను ఉల్లంఘిస్తే మూడు నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
Briefing press after cabinet meeting at New Delhi https://t.co/w4DeAvko7f
— Himanta Biswa Sarma (@himantabiswa) December 4, 2024
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..