Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Asaduddin Owaisi Pakistan Is The Biggest Threat To Humanity

Asaduddin Owaisi: పాకిస్తాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు..

NTV Telugu Twitter
Published Date :May 17, 2025 , 5:04 pm
By venugopal reddy
  • పాకిస్తాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు..
  • ఉగ్రవాదం గురించి ప్రపంచానికి చెప్పాలి..
  • అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..
Asaduddin Owaisi: పాకిస్తాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని పోషించడంలో పాకిస్తాన్‌కి సుదీర్ఘమైన చరిత్ర ఉందని అన్నారు. పాకిస్తాన్ మానవాళికి ముప్పుగా మారిందని విమర్శించారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచదేశాలకు తెలిసేలా 7 ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో అసదుద్దీన్ ఓవైసీ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందాలు ప్రపంచంలోని పలు దేశాలకు పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న విషయాన్ని, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై వివరించనున్నాయి.

Read Also: CJI BR Gavai: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌కు సన్మానం

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజానికి తన సందేశంలో తన ప్రధానాంశం ఇదేనని ధృవీకరించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓవైసీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా కాలంగా అమాయక పౌరులను వధించడం గురించి ప్రపంచానికి చెప్పాలసిన అవసరం ఉందని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి భారతదేశం అతిపెద్ద బాధితురాలు అని చెప్పారు. జియా ఉల్ హక్ కాలం నుంచి మనందరం ప్రజల ఊచకోత కోయడం చూశామని ఆయన చెప్పారు.

భారతదేశం ఘర్షణల్లో తనను తాను ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ చూపించుకుంటుందని, భారతదేశంలో 20 కోట్ల మంది నివసిస్తున్నారని అన్నారు. భారతదేశాన్ని అస్థిరపరడచం, మత విభజన ప్రేరేపించడం, దేశ ఆర్థికవృద్ధి ఆపడం పాకిస్తాన్ ఉద్దేశ్యమని చెప్పారు. 1947లో స్వాతంత్ర్యం తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్‌లోకి గిరిజన ఆక్రమణదారులను పంపినప్పుడు పాకిస్తాన్ యొక్క ప్రణాళికను భారతదేశం చాలా కాలం క్రితమే అర్థం చేసుకుని ఉండాలి అని ఆయన అన్నారు. వారు ఈ తమాషానికి అప్పటి నుంచి చేస్తున్నారని, రేపు కూడా దీన్ని కొనసాగిస్తారని, అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సహనం నశించిందని ఆయన అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asaduddin Owaisi
  • Operation Sindoor
  • Pakistan

తాజావార్తలు

  • Hash Oil : హైదరాబాద్‌లో తొలిసారిగా కోటిన్నర విలువైన హాష్ ఆయిల్ సీజ్‌

  • Revanth Reddy: హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి

  • Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరినీ అభినందిస్తున్నా

  • AA 22 Atlee 6 : బన్నీతో చేసే మూవీ దేశం గర్వించేలా ఉంటుంది.. అట్లీ కామెంట్స్ వైరల్

  • UPSC Recruitment 2025: యూపీఎస్సీలో 462 జాబ్స్.. ఈ జాబ్స్ కొడితే మీ లైఫ్ సెట్.. మీరూ ట్రై చేయండి

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions