Arvind Kejriwal: కోటీశ్వరుల రుణాలను కేంద్రం మాఫీ చేస్తోంది..
- కోటీశ్వరులు తీసుకున్న రుణాలను కేంద్రం మాఫీ చేస్తోంది..
- ధనికుల రుణమాఫీని నిషేధించేలా ఒక చట్టాన్ని తీసుకురావాలి..
- బిలినీయర్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోంది: కేజ్రీవాల్
Arvind Kejriwal: కోటీశ్వరులు తీసుకున్న రుణాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం మాఫీ చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారి రుణమాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకు రావాలని ప్రధానికి లేఖ రాశారు ఆయన. ఆ లోన్ల మాఫీ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని గురించి అందులో చెప్పుకొచ్చారు. ధనికులు తీసుకున్న రూ.వేల కోట్ల రుణాలను మాఫీ చేయడంతో పాటు వారికి అనుకూలంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో సాధారణ ప్రజలు ఎక్కువ పన్ను భారాన్ని మోయలేకపోతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.
Read Also: Supreme Court: ఒక్కమాట కూడా వినకుండా చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత.. సుప్రీం తీవ్ర ఆగ్రహం
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
ఇక, సామాన్యులు తీసుకునే గృహ, వాహన ఇతర లోన్లను కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాఫీ చేయడం లేదని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఒకవేళ బిలియనీర్ల రుణమాఫీని ఆపితే.. సామాన్యులపై ఆదాయపు పన్ను, జీఎస్టీ రేట్ల భారాన్ని సగానికి పైగా తగ్గించొచ్చు అని వెల్లడించారు. అంతేగాక, ఆదాయపు పన్ను పరిమితిని రెట్టింపు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని కూడా తొలగించ వచ్చు.. కోటీశ్వరులకు రుణమాఫీ అనేది భారీ స్కామ్.. దీనికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ తెలిపారు.
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!