China Vs India: అమెరికా దెబ్బకి.. భారత్తో దోస్తీకి చైనా ప్లాన్
- చైనాపై 125 శాతం పన్నులు విధించిన అమెరికా..
- ట్రంప్ దెబ్బకి భారత్తో దోస్తీకి సిద్ధమైన చైనా అధినేత..
- భారత్తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం: జిన్ పింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Vs India: భారత్ కు పొరుగు దేశమైన చైనాకు మనకు ఎప్పుడు వివాదం కొనసాగుతునే ఉంటుంది. మన దేశంలోని భూ భాగాన్ని ఎప్పుడు ఆక్రమించుకోవడానికి, అదును చూసి దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది డ్రాగన్ కంట్రీ. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండియాతో వ్యూహాత్మక సంబంధాలను పెంచుకోవడానికి తాము రెడీగా ఉన్నామని చైనా అధినేత జిన్ పింగ్ ప్రకటించారు. దీనికి ఓ కారణం ఉంది.. ఏమిటంటే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనా డొనాల్డ్ ట్రంప్ చైనాపై భారీగా టారిఫ్ లు విధించాడు. ఏకంగా 125 శాతం సుంకాలు విధించడంతో ఒక్కసారిగా చైనా డైలామాలో పడింది.
Read Also: Vaani Kapoor : వరుస ప్లాపులతో వెనకబడిన వాణి
Also Read
ఇక, బీజింగ్లో మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్పింగ్ మాట్లాడుతూ..
తమ మధ్య అభిప్రాయ భేదాలను తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింత పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. అలాగే, పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఇరు దేశాల మధ్య ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామన్నారు. షీ జిన్పింగ్ త్వరలో పొరుగు దేశాలైన వియత్నాం, మలేసియా, కాంబోడియాలలో పర్యటించే అవకాశం ఉంది. కాగా, జిన్ పింగ్ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్పాల్ యాదవ్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!