LAC Border truce: చైనా ఫారెన్ మినిస్టర్తో భేటీ కానున్న అజిత్ దోవల్.. సరిహద్దులపై చర్చ..
- భారత్-చైనా సరిహద్దు సంధి తర్వాత కీలక పరిణామం..
- చైనా ఫారెన్ మినిస్టర్తో భేటీ కానున్న అజిత్ దోవల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LAC Border truce: 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్-చైనా సరిహద్దుల వెంబడి ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇటీవల ‘‘లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ)’’ వెంబడి దీర్ఘకాలంగా ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్, చైనాలు సరిహద్దు సంధిని కుదుర్చుకున్నాయి. లఢక్ ప్రాంతంలో సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం వెనక్కి వెళ్లేందుకు అంగీకరించాయి.
Read Also: NIA: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. 5 రాష్ట్రాల్లో 19 చోట్ల ఎన్ఐఏ దాడులు..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ఇదిలా ఉంటే, ఈ అంశాలపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఏస్ఏ) అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశం కానున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో ఇటీవల ఇరు సైన్యాలు వెనక్కి వెళ్లిన నేపథ్యంలో ఈ సమావేశం జరగబోతోంది.
డిసెంబర్ చివరలో ప్రత్యేక ప్రతినిధి( ఎస్ఆర్) చర్చలు షెడ్యూల్ చేయబడ్డాయి. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య జరిగే ఉన్నత స్థాయి సమావేశం ఇదే. అంతకుముందు 2019 డిసెంబర్లో ఎస్ఆర్ మీటింగ్ జరిగింది. ఈ చర్చలు శాశ్వత పరిష్కారాన్ని సాధించే లక్ష్యంతో ఉంది. ఎల్ఏసీని మరింత స్పష్టంగా నిర్వచించడం, వివరించే లక్ష్యంతో బహుళ స్థాయి చర్చలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ చర్చల తర్వాత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇది ఇరు దేశాల మధ్య తదుపరి ఘర్షణల్ని నివారించేందుకు కొనసాగుతున్న పెట్రోలింగ్, బఫర్ జోన్లకు సంబంధించిన కార్యాచరణ సమస్యలపై దృష్టి పెడుతుంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!