Bombay High Court: 80 ఏళ్ల న్యాయ పోరాటం.. 93 ఏళ్ల వయసులో మహిళ విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: ఇండియాలో న్యాయపరమైన కేసులు కోర్టుల్లో దశాబ్దాలు కొనసాగుతుంటాయి. చివరకు విజయం మాత్రం దక్కుతుంది. బాధితులు న్యాయం కోసం చాలా ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి కొన్ని సార్లు ఉంటుంది. అటువంటి కోవలోకే చెందుతుంది ఓ మహిళ పోరాటం. పది కాదు 20 కాదు ఏకంగా తన ఆస్తిని దక్కించుకోవడానికి 80 ఏళ్లు న్యాయపోరాటం చేసింది. చివరకు 93 ఏళ్ల వయసులో ఆమెకు న్యాయం దక్కింది. తన ఆస్తిని దక్కించుకుంది. బాంబే హైకోర్టు విచారించిన ఈ కేసులో ఆస్తి వివాదానికి ముగింపు పలికింది. ఆస్తిని యజమాని అయిన 93 ఏళ్ల మహిళకు అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Also: Gold demand: ఇండియాలో ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన బంగారం డిమాండ్..
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
వివరాల్లోకి వెళితే దక్షిణ ముంబైలోని ఫ్లాట్ కోసం ఈ న్యాయపోరాటం దశాబ్ధాలుగా కొనసాగింది. రూబీ మాన్షన్ లోని మొదటి అంతస్తులో ఉన్న 500, 600 రెండు ఫ్లాట్లకు సంబంధించింది. మార్చి 28, 1942న అప్పటి బ్రిటీష్ పాలకుల డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ప్రైవేటు ఆస్తులను బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే జూలై 1946లో డీ-రిక్విజిషన్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్లాట్ లను యజమాని అలిస్ డిసౌజాకు తిరిగి అప్పగించలేదు.
తన ఆస్తిని అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి, ముంబై కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ ఆస్తులు మాజీ ప్రభుత్వ అధికారి చట్టపరమైన వారసులచే ఆక్రమించబడింది. 8 వారాల్లో ఆస్తిని స్వాధీనం చేసుకుని శాంతియుతంగా పిటిషనర్ డిజౌజాకు అప్పగించాలని న్యాయమూర్తులు ఆర్డి ధనుక, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ మే 4 నాటి తీర్పు చెప్పింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!