Aadhaar: ఆధార్ వల్ల వ్యక్తిగత భద్రతకు ముప్పు.. కేంద్రం ఏం చెబుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడికి వెళ్లిన ఏ పని చెయ్యాలన్న చివరికి ఉద్యోగాలు చేసుకుంటూ హాస్టల్ లో ఉండాలి అనుకున్న ముందు ఆధార్ సబ్మిట్ చెయ్యాలి. ఇక ప్రభుత్వ పథకాల విషయంలో ఆధార్ తప్పనిసరి. అయితే ఈ ఆధార్ వల్ల వ్యక్తి యొక్క వ్యక్తిగత భద్రతకు ముప్పు పొంచి ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఆరోపించింది.
Read also:Rohit-Ritika Hug: రోహిత్ శర్మ హగ్ ఇచ్చినా.. బుంగమూతి పెట్టిన రితిక! వీడియో వైరల్
Also Read
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
వివరాలలోకి వెళ్తే.. రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తాజాగా డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అండ్ డిజిటల్ అసెట్స్ పేరుతో ఆధార్ పై రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఆధార్ వినియోగం సరైనది కాదని, దీని వినియోగం వల్ల ఒక వ్యక్తి గోప్యంగా ఉంచుకునే విషయాలు కూడా బయటకి వస్తున్నాయని.. వ్యక్తిగత విషయాలకు భద్రత లేదని.. బయోమెట్రిక్ సరిగా రాక చాలా మంది సేవలు పొందలేక పోతున్నారని ఆరోపించింది. ఆధార్ తో పౌరుల సున్నితమైన డేటా సమాచారంపై ఉల్లంఘనల ముప్పు పొంచి ఉందని మూడీస్ ఆరోపించింది. అయితే ఇవన్నీ అధరాలు లేని ఆరోపణలు అంటూ కొట్టి పారేసిన కేంద్రం ఇలా ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యొద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. బయోమెట్రిక్ అంటే కేవలం వేలిముద్ర కాదని ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ అథెంటికేషన్ వంటి కాంటాక్ట్ లెస్ మార్గాలు కూడా ఉన్నాయని తెలియచేసింది. చాల సందర్భాలలో మొబైల్ ఓటీపీని వినియోగించుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ ఆధార్. వంద కోట్లకుపైగా భారతీయులు దీన్ని విశ్వసించి వినియోగిస్తున్నారు. మూడీస్ డేటా ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి డేటా ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!