Uttarakhand: ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం.. 57 మంది సమాధి
- ఉత్తరాఖండ్లో హిమపాతం విలయతాండం
- హిమపాతంలో చిక్కుకుని 57 మంది మృతి
- శుక్రవారం అర్ధారాత్రి వరకు భారీ వర్షాలు ఉంటాయన్న ఐఎండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లో ప్రకృతి విలయతాండవం చేసింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు భారీ హిమపాతం.. దీంతో ఉత్తరాఖండ్ అల్లాడిపోయింది. ఎటుచూసినా భారీగా మంచు పేరుకుపోయింది. చమోలి జిల్లాలో హిమపాతంలో చిక్కుకుని 57 మంది కార్మికులు సమాధి అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 10 మంది కార్మికులు మాత్రం సురక్షితంగా బయట పడినట్లు సమాచారం. వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Gorantla Madhav: చిక్కుల్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..! ఎస్పీకి టీడీపీ, జనసేన ఫిర్యాదు
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
రాష్ట్ర విపత్తు దళం (SDRF), జాతీయ విపత్తు దళం (NDRF), జిల్లా యంత్రాంగం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) బృందాలు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టారు. భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్తో సహా అనేక కొండ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం అర్థరాత్రి వరకు చాలా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే భారీ వర్షాలు కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీరుతో నిండిపోయాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో అండర్పాస్లు మూసేశారు. మరోవైపు రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

హిమాచల్ప్రదేశ్లో కూడా గత మూడు రోజులుగా వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. గత 12 గంటలుగా కుండపోత వర్షాలు, భారీ హిమపాతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా, లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 200 రోడ్లు మూసేశారు.
ఇది కూడా చదవండి: Earthquake: చెన్నైలో భూకంపం.. భయంతో జనాలు పరుగులు
#WATCH | Heavy snowfall continues near Mana in Chamoli district of Uttarakhand.
57 labourers engaged in snow clearance near Mana trapped after an avalanche hit the area. 10 labourers have been rescued; search and rescue mission for the remaining persons is underway.
(Video… pic.twitter.com/BpFHWVgXbA
— ANI (@ANI) February 28, 2025
#WATCH | Kullu, Himachal Pradesh | Visuals from Kullu district, where torrential rain in lower areas for the last 24 hours caused flash floods and landslides. Efforts to retrieve damaged vehicles are underway.
The administration has issued an alert to the people living in the… pic.twitter.com/5hhif7eaVm
— ANI (@ANI) February 28, 2025
Uttarakhand | Police Headquarters spokesperson IG Nilesh Anand Bharne tells ANI, "A massive avalanche has occurred near the Border Roads Organisation camp in the border area of Mana in which 57 workers engaged in road construction have been trapped. Out of these workers, 10… pic.twitter.com/5A6e1V7ncQ
— ANI (@ANI) February 28, 2025
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!