Shiv Sena: షిండే క్యాంప్తో టచ్లో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiv Sena: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆ రాష్ట్రంలో దారుణంగా విఫలమైంది. మొత్తం 48 ఎంపీ సీట్లలో బీజేపీ కూటమి 17 స్థానాలకే పరిమితం కాగా, ఇండియా కూటమి 30 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 13, ఉద్దశ్ శివసేన 09, శరద్ పవార్ ఎన్సీపీ 08 సీట్లను గెలుచుకుంది. అనూహ్యంగా బీజేపీ 09 స్థానాలకు మాత్రమే పరిమితమైంది, షిండే శివసేన 07 స్థానాలను గెలుచుకుంది. అజిత్ పవార్ ఎన్సీపీ 01 స్థానంలో సరిపెట్టుకుంది.
Read Also: Sheikh Hasina: ఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. ఘన స్వాగతం
Also Read
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
- UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో జంపింగ్ పాలిటిక్స్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నునంచి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో టచ్లో ఉన్నట్లు షిండే వర్గం శనివారం పేర్కొనడం సంచలనంగా మారింది. శివసేన(షిండే) అధికార ప్రతినిధి నరేష్ మాస్కే మాట్లాడుతూ.. ఇద్దరు ఎంపీలతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చెప్పారు. అయితే, వారి పేర్లు వెల్లడించలేదు.
ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన కొందరి ఓట్లను ఉద్ధవ్ ఠాక్రే అడగటంపై ఇద్దరు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నరేష్ చెప్పారు. కాబోయే ప్రధాని నరేంద్రమోడీకి ఈ ఇద్దరు మద్దతు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మరోవైపు షిండే వర్గం ఎమ్మెల్యేలు ఠాక్రే వర్గంలోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారని శివసేన(ఉద్ధవ్) నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నరేష్ మాస్కే వ్యాఖ్యలు రావడం గమనార్హం.
తాజావార్తలు
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!