Jammu Kahmir: కేంద్రం కీలక నిర్ణయం.. లోయలో కాశ్మీర్ పండిట్ టీచర్ల బదిలీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాశ్మీర్ లోయలో హిందువులు ముఖ్యంగా హిందూ పండిట్లపై వరసగా టెర్రరిస్టులు దాడులు చేస్తున్నారు. పలువురు చనిపోయారు.. దీంతో కాశ్మీర్ లోని హిందువులు భయాందోళనకు గురువుతున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని గత కొంత కాలంగా కాశ్మీరి హిందువులు నిరసన, ఆందోళను నిర్వహిస్తున్నారు. దీంతో కేంద్రం ప్రభుత్వంపై ఒత్తడి పెరిగింది.
తాజాగా జమ్మూకాశ్మీర్ లోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 177 మంది కాశ్మీరీర పండిట్ ఉపాధ్యాయులను శ్రీనగర్ నగరానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో కాశ్మీరీ పండిట్లు, స్థానికేతరులను టార్గెట్ చేస్తు ఉగ్రవాదులు చంపుతుండటంతోె ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కాశ్మీర్ విద్యాశాక 177 మంది కాశ్మీర్ పండిట్ టీచర్ల జాబితాను బహిరంగపరిచింది.దీంట్లో టీచర్ల పేర్లు వారు బదిలీ చేయబడిని పాఠశాల వివరాలు కూడా ఉండటంతో మరోసారి వీరి భద్రతకు భగం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
శుక్రవారం అమిత్ షాతో హైలెవల్ మీటింగ్ జరిగిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ లో వరసగా టార్గెటెడ్ కిల్లింగ్ జరగడంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో పాటు సీఆర్పీఎఫ్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం అయ్యారు.
మే 12న బుద్గామ్ లో చదూరా తాహసీల్ ఆఫీస్ లో పని చేస్తున్న రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు టెర్రరిస్టులు. ఆ తర్వాత నుంచి వరసగా లక్ష్యిత దాడులు జరగుతున్నాయి. ఇటీవల కాశ్మీరీ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను కూడా ఇలాగే కాల్చి చంపారు. ఇటీవల రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్, హిందూ ఉపాధ్యాయురాలు, ఇద్దరు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
తాజావార్తలు
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..