Ram Mandir: రామ మందిర వేడుక రోజున అయోధ్యకు 100 చార్టర్డ్ విమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అయోధ్యతో పాటు యూపీ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక అతిథిగా, దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులు ఈ వేడులకు అతిథులుగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ‘ప్రాణ్ ప్రతిష్ట’ జరిగే రోజున అయోధ్యలో 100 చార్టర్డ్ విమానాలు ల్యాండ్ అవుతాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. యూపీకి 4వ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇచ్చినందుకు ప్రధాని మోడీకి యోగి కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 30, 2023లో ప్రధాని నరేంద్రమోడీ అయోధ్య విమానాశ్రయంతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Earthquake: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదు..
ఇదిలా ఉంటే జనవరి 16 నుంచి అయోధ్యంలో రామ మందిర వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) బుధవారం చేపట్టింది. ఈ విభాగానికి డిప్యూటీ కమాండెంట్ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తారు. అయోధ్యంలో అధునాతన భద్రత మరియు ట్రాఫిక్ నిర్వహణ చర్యలతో కూడిన సమగ్ర ప్రణాళికను అమలు చేసింది.
భద్రతా చర్యల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ITMS) నగరం అంతటా 1500 పబ్లిక్ CCTV కెమెరాలతో అనుసంధానించబడింది. అయోధ్యలోని ఎల్లో జోన్లో 10,715 AI ఆధారిత కెమెరాలు ఉంటాయి, ఇవి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి, ఇవి ITMSతో అనుసంధానించబడి సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించబడతాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నగరంలో మోహరించాయి. ఇక అయోధ్య రైల్వే స్టేషన్లో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆర్పీఎఫ్ పటిష్ట భద్రతను చేపట్టింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!