Vijayendra Prasad: ‘బాహుబలి’ రచయితనే స్టార్ హీరోలు పక్కన పెట్టేస్తున్నారట..?
Vijayendra Prasad: టాలీవుడ్ సీనియర్ రచయిత, దర్శక ధీరుడు విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన ఆయన ప్రస్తుతం సినిమా కథలపై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి రచయిత గా కాకుండా దర్శకుడిగా కూడా మారడానికి ప్రయత్నిస్తున్నాడట. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ రాజన్న, శ్రీవల్లీ అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. కానీ, ఈ సినిమాలు ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. ఇక ముచ్చటగా మూడోసారి డైరెక్టర్ గా ప్రయత్నం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
తన దగ్గర ఉన్న కథను ఒక స్టార్ హీరోతో చేయాలనీ ప్రయత్నిస్తున్నాడట ఈ రచయిత. ఇందుకోసం నలుగురు స్టార్ హీరోలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని టాక్ నడుస్తోంది. వారికి కథ నచ్చలేదా..? లేక ఈయనతో చేయడం ఇష్టం లేదా..? అనేది తెలియదు కానీ సున్నితంగా తప్పుకున్నారని మాత్రం తెలుస్తోంది. ఏదిఏమైనా తాను అనుక్కున్నది సాధించడం కోసం విజయేంద్ర ప్రసాద్ శ్రమిస్తూనే ఉన్నాడట.. ఈ కథను స్టార్ హీరోతో మాత్రమే చేయాలనీ కంకణం కట్టుకున్నాడట. మరి ఏ స్టార్ హీరో ఈ కథను ఓకే చేస్తాడో చూడాలి అంటున్నారు అభిమానులు.
Also Read
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!