ఇండస్ట్రీలో కరోనా కలకలం… హీరోయిన్ కు పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో కరోనా మరోమారు కలకలం సృష్టిస్తోంది. సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రకటించి, తమను కలిసిన వారు టెస్ట్ చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కు కోవిడ్-19గా నిర్ధారణ అయ్యింది. కరోనా చికిత్స నిమిత్తం ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే బాలకృష్ణ నెక్స్ట్ మూవీలో వరలక్ష్మి నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా కోసమే ఆమె హైదరాబాద్ వచ్చింది. అయితే ఆమె చిత్రబృందంలో ఎవరెవరిని కలిశారు ? వారి పరిస్థితి ఏంటి అనే విషయం మాత్రం తెలియరాలేదు.
Read Also : నాటి అందాల అభినేత్రి బి.సరోజాదేవి
Also Read
కాగా వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి, కోలీవుడ్ నటి రాధిక తన భర్త, నటుడు శరత్ కుమార్కు డిసెంబర్ లో కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతుండడం ఆందోళనకరంగా మారింది.
తాజావార్తలు
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!