Tollywood: మీడియా ముందుకు వర్ధమాన నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకపక్క బడా నిర్మాతలు అందరూ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అవుతుంటే, మరొక పక్క టాలీవుడ్కు చెందిన వర్ధమాన నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వారంతా మీడియాతో మాట్లాడతారని సమాచారం వచ్చింది. సరిగ్గా 2 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ సమావేశంలో వర్ధమాన నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, భైరవకోన నిర్మాత రాజేష్ దండ, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య చైతన్య, చాయ్ బిస్కెట్ సంస్థ అధినేతలు అనురాగ్ శరత్, మధుర శ్రీధర్, శివం భజే నిర్మాత మహేశ్వర్ రెడ్డి, వంశీ నందిపాటి, దిల్ రాజు బంధువు హర్షిత్ రెడ్డి, పేక మేడలు సినిమాతో నిర్మాతగా మారిన రాకేష్ వర్రేతో పాటుగా బెక్కం వేణుగోపాల్, శివలెంక కృష్ణ ప్రసాద్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు.
Also Read : Chinmayi Sripada : మీ పని మీరు చూసుకోండి.. రిపోర్టర్ పై చిన్మయి ఫైర్
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
పెద్ద నిర్మాతలు అందరూ సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అవుతున్న సమయంలో వీరంతా ఎందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఒకవేళ నిర్మాతలు అందరూ కలిసికట్టుగా లేరా లేక చిన్న సినిమాల నిర్మాతలు వేరుగా ఇలా బయటకు వస్తున్నారా అని చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే, మీడియా సమావేశం తర్వాత ఈ అంశంపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం