Tollywood : చర్చలు సఫలం.. రేపటి నుంచి షూటింగులు ప్రారంభం
- వేతనాలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్
- నాలుగు కండీషన్లపై చర్చ
- తెలంగాణ ప్రభుత్వం మధ్యవర్తిత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood : సినీ కార్మికుల సమ్మెకు మొత్తానికి ముగింపు పలికారు. నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య ఈ రోజు లేబర్ కమిషన్ వద్ద చివరిసారిగా చర్చలు జరిగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ లో ఈ చర్చలు సఫలం అయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. కార్మికులు 3 ఏళ్లలో 30 పర్సెంట్ వేతనాలు పెంచాలన్నారు. ఫెడరేషన్, నిర్మాతల మధ్య చర్చలు జరిపాం. ఇప్పుడు కమిషన్ వద్దకు వచ్చాం. ప్రొడ్యూసర్ల నుంచి 4 కండీషన్లను వారి ముందు పెట్టాం. కాల్షీట్ల విషయం, రేషియో గురించి అడిగాం. 9టు 9 కాల్షీట్లకు కార్మికులు వారు ఒప్పుకున్నారు. వేతనాలు పెంచేందుకు మేం కూడా ఒప్పుకున్నాం.
Read Also : Arya Marriage : 12 ఏళ్ల కూతురు ఉండగా రెండో పెళ్లి చేసుకున్న యాంకర్
Also Read
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
- Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
3 ఏళ్లకు గాను 22.5 పెంచేందుకు ఒప్పందం జరిగింది. రూ.2వేల కంటే తక్కువ ఉన్న వారికి మొదటి సంవత్సరం 12.5, రెండో ఏడాది 2.5, మూడో ఏడాది 5 పర్సెంట్ పెంచుతాం. రూ.2వేల నుంచి 5వేల మధ్య వేతనం ఉన్న వారికి మొదటి ఏడాది 7.5, రెండో ఏడాది 5, మూడో ఏడాది 5 వేతనాల పెంపు ఉంటుంది. చిన్న సినిమాలకు మాత్రం 15 శాతం డిస్కౌంట్ లోనే పనిచేస్తున్నారు. అదే కంటిన్యూ అవుతుంది. మిగతా సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు ఇంకో నెల రోజులు టైమ్ అడిగాం అంటూ తెలిపారు. లేబర్ కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ.. నిర్మాతలు వేతనాలు పెంచేందుకు ఒప్పుకున్నారు. మూడు, నాలుగు కండీషన్స్ మీద ప్రధానంగా చర్చలు జరిపాం. ప్రినిసిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నాం. మిగతా చిన్న చిన్న సమస్యల కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. నెల రోజుల్లో అన్నీ పరిష్కరిస్తాం. సమ్మె వెంటనే ఆపేస్తున్నారు. రేపటి నుంచి షూటింగులు యథావిధిగా స్టార్ట్ అవుతాయి అంటూ తెలిపారు.
తాజావార్తలు
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
-
Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
-
Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
-
POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
-
Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!