Kollywood: తమిళ సినిమా నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయం
- టీఎఫ్పీసీ vs నడిఘర్ సంఘం
- ధనుష్ పై కఠిన చర్యలు
- తమిళ సినిమా ఇండస్ట్రీలో గందరగోళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్పీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇలా విడుదలవగానే వారం, రెండువారాలు మరి అయితే నాలుగువారాలకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా (టీఎఫ్పీసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సినీనిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో కలిసి కట్టుగా ఒక తీర్మానం చేసారు.
తమిళంలో నిర్మించే ఏ సినిమానైనా ఇకపై 8 వారాల తర్వాతనే ఓటీటీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హీరోలు నటించిన చిత్రాలైన సరే థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కు ఇవ్వాలని రైట్స్ సేల్ చేసేటప్పుడు ఆ నిబంధనమీద డీల్ చేసుకోవాలనిం తెలిపింది. అదే విధంగా రానున్న ఆగస్టు 16వ తేదీ తర్వాత మారే ఇతర కొత్త సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేయకూడదని వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలను అక్టోబర్ 31 లోగా షూటింగ్ కంప్లైట్ చేయాలని, నవంబర్ 1వ తేదీ నుంచి ఏ విధమైన షూటింగ్స్ చేపట్టకూడదని తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి నిర్ణయించింది.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
అదే కోవలో తమిళ అగ్రహీరో ధనుష్పై నిర్మాతల మండలి (టీఎఫ్పీసీ) అగ్రహం వ్యక్తంచేసింది. ధనుష్ ఫై కొన్ని నిబంధనలు పెట్టింది. ధనుష్ ఇప్పటికే చాలా మంది తమిళ నిర్మాతల దగ్గర భారీ మొత్తంలో అడ్వాన్స్లు తీసుకొని డేట్స్ ఇవ్వకుండా ఇతర భాషల నిర్మాతలకు డేట్స్ ఇస్తుండడంపై టీఎఫ్పీసీ తీవ్ర అభ్యంతరంతెలిపింది. ధనుష్ తో సినిమా చేయాలంటే తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని టీఎఫ్పీసీ తెలిపింది. త్వరలో శింబు, విశాల్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయంపై నడిఘర్ సంఘం తీవ్ర అభ్యంతరం తెలిపింది. నడిఘర్ ను సంప్రదించకుండా ఆలా ఎలా నిర్ణయం తీసుకుంటారని టీఎఫ్పీసీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు నడిఘర్ అధ్యక్షులు నాజర్.
Also Read: Maharaja: మహారాజ హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో ఎవరంటే..?
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!