ఆయన చెప్పబట్టే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో పుష్ప టీమ్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. మీడియాతో మమేకమయిన పుష్ప టీమ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పుష్ప పాన్ ఇండియా మూవీగా ఎలా మారిందో దర్శకుడు సుకుమార్ తెలిపారు.
” నేను ఈ సినిమాను తెలుగు సినిమాలాగే తీద్దామని అనుకున్నాను . అసలు అప్పుడు పాన్ ఇండియా మూవీ అనే ఆలోచన రాలేదు. అయితే ఎలా తెలిసిందో , ఏమో దర్శక ధీరుడు రాజమౌళి కి ఈ విషయం తెలిసి నాకు ఫోన్ చేసి మాట్లాడారు. పాన్ ఇండియా మూవీ గా తీయండి అన్నారు.. నేను ఈ సినిమాను తెలుగు సినిమాలాగే చూశానని చెప్పాను .. అప్పుడు రాజమౌళి .. మీరు ఈ సినిమాను పాన్ ఇండియా మూవీలా చూస్తే పాన్ ఇండియా లా కనిపిస్తోంది.. తెలుగు సినిమాలా చూస్తే తెలుగు సినిమాలానే కనిపిస్తోంది అని చెప్పారు.. అప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియాలా చూడడం మొదలుపెట్టాను” అంటూ చెప్పుకొచ్చారు. పుష్ప పాన్ ఇండియా కథ వెనుక ఉన్న వ్యక్తి దర్శక ధీరుడు అన్నమాట..
Also Read
- Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
- PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్డేట్!
- Mr. Work From Home : మే 15న థియేటర్లలో 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'
తాజావార్తలు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
-
Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
-
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..
-
PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
-
Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు