షాకింగ్ : సినీ ఫక్కీలో మోసపోయిన “సాహో” బ్యూటీ…!
200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో ఆమె నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. కానీ ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని వారు వెల్లడించారు.
నిందితుడు కన్హార్ సుకేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుండి కాలర్ ఐడి స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను సంప్రదించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వర్గాలు మంగళవారం తెలిపాయి. సుకేష్ చంద్రశేఖర్పై నమోదైన మనీలాండరింగ్ కేసులో సోమవారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సాక్షిగా పరిగణిస్తూ ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసింది ఈడీ. ఇందులో సుకేష్ చంద్రశేఖర్ తన నిజమైన గుర్తింపును దాచి పెట్టాడని, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు.
Also Read
- Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్... 'పెద్ది' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
- Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
- Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
- Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్ అప్పుడేనా?
Read Also : “సీటిమార్” ట్రైలర్ మార్మోగిపోతోంది !
జాక్వెలిన్ సుకేశ్ని నమ్మడం మొదలు పెట్టినప్పుడు,ఆమె ఖరీదైన పువ్వులు, చాక్లెట్లను అతనికి బహుమతిగా పంపడం ప్రారంభించిందట. ఈడీ అధికారుల వద్ద సుకేష్ కు సంబంధిచిన రెండు డజన్ల కంటే ఎక్కువ కాల్ రికార్డులు ఉన్నాయి. దాని ఆధారంగానే జాక్వెలిన్ కు జరిగిన మోసం గురించి తెలుసుకోగలిగారు. భద్రతా కారణాల దృష్ట్యా నటుడికి సుకేశ్ స్పూఫ్ కాల్ల వివరాలను ఏజెన్సీ వెల్లడించలేదు. తీహార్ జైలు నుండి కాల్ స్పూఫింగ్ ద్వారా సుకేశ్ మరో ప్రముఖ మహిళా సెలబ్రిటీని కూడా తన లక్ష్యంగా చేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత వారం ఈడీ చెన్నైలోని సుమన్ చంద్రశేఖర్కు చెందిన ఒక బంగ్లాపై దాడి చేసింది. ఢిల్లీ జైలులో విచారణలో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఒక వ్యాపారవేత్త నుండి సంవత్సరం వ్యవధిలో 200 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అతడిపై 20 కి పైగా ఇతర దోపిడీ కేసులు కూడా ఉన్నాయి. పైగా జైలు లోపల నుండి సుమన్ ఇంత పెద్ద రాకెట్ను నిర్వహించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) కింద సుకేశ్ చంద్రశేఖర్ రిమాండ్ మరో నాలుగు రోజులు పొడిగించారు. ప్రస్తుతం అతను పోలిసుల కస్టడీలో ఉన్నాడు. కాగా జాక్వెలిన్ “సాహో” చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో కన్పించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!