Russia Ukraine War : భారతీయులపై జాతి వివక్ష… మండిపడుతున్న స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. మరోవైపు యుద్ధంలో దెబ్బతిన్న సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులందరూ విడుదలయ్యారు. ఇంతకుముందు సుమీలో చిక్కుకున్న చాలా మంది భారతీయ విద్యార్థులు తమ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో భారతీయ విద్యార్థుల పట్ల జాతి వివక్ష చూపిస్తున్నారని, స్థానిక దుకాణాలలో జాత్యహంకారాన్ని కూడా ఎదుర్కొన్నామని ఓ విద్యార్థి తెలిపాడు. ఈ విషయంపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోనమ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
Read Also : Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు !
Also Read
సుమీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులకు సంబంధించిన విషయంపై సోనాల్ కపూర్ స్పందిస్తూ ‘ఈ యుద్ధంలో భారతీయ ప్రజలు రెండు వైపుల నుండి జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారు. భారత ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఖండించదగినది. దీన్ని తక్షణమే ముగించాలి” అంటూ పోస్ట్ చేసింది. ఇక నెటిజన్లు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆఫ్రికన్ విద్యార్థులు కూడా జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారు.ని అడిగారు. ఒకవైపు యుద్ధ పరిస్థితుల వల్ల బిక్కుబిక్కుమంటూ ఉంటే… అదే సమయంలో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని, బయటపడడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఇలా జాతి వివక్ష ఎదురవ్వడం బాధాకరం.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!