Rahul Ramakrishna: రైలు ప్రమాదం.. కామెడీ చేసిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Ramakrishna:ఒడిశా రైలు ప్రమాదం గురించి అందరికి తెల్సిందే. దాదాపు 250 మంది మృత్యువాత పడగా.. 900 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన వారికి సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి నుంచి చరణ్ వరకు.. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా ఈ రైలు ప్రమాదంపై స్టార్ కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు చేసి.. నెటిజన్స్ చేత తిట్టించుకుంటున్నాడు. అతను ఎవరో కాదు రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రాహుల్.. ట్విట్టర్ లో తనకు ఏది నచ్చితే అది పెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా ఈ ట్రైన్ యాక్సిడెంట్ పై రాహుల్ కామెడీ చేశాడు. సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో ట్రైన్ సీన్ ను షేర్ చేశాడు. ఆ వీడియోలో ట్రైన్ ముందు కొంతమంది వ్యక్తులు విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ ట్వీట్ చేసిన వెంటనే నెటిజన్లు అతడిపై విమర్శలు కురిపించారు.
Adipurush: ‘ఆదిపురుష్’ కోసం మీ సాహసం.. గుర్తుండిపోతారయ్యా
Also Read
- Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
- Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా...డైరెక్టర్'కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రైలు ప్రమాదం.. ఎంతమందికి కడుపుకోతకు కారణమయ్యిందో తెలుసా.. నువ్వేమో ఇలాంటి కామెడీ చేస్తున్నావా.? అని కొందరు. నువ్వసలు మనిషివేనా.. ఇది కామెడీ చేసే సమయమా..? అని ఇంకొందరు చెప్పుకొచ్చారు. ఇక వెంటనే ఆ ఘటన తీవ్రత తెలుసుకున్న రాహుల్ నాలుక్కర్చుకొని వెంటనే ట్వీట్ ను డిలీట్ చేశాడు. అంతేకాకుండా నెటిజన్స్ కు సారీ కూడా చెప్పాడు.. ” నేను అంతకుముందు వేసిన ట్వీట్ గురించి క్షమాపణ చెప్తున్నాను. ఈ ఘటన తగురించి నాకసలు తెలియదు. నైట్ నుంచి స్క్రిప్ట్ రాసుకుంటూ కూర్చున్నాను.. తప్పు జరిగింది.. ఒట్టేసి చెప్తున్నా ఇది కావాలని చేసింది కాదు ” అని చెప్పుకొచ్చాడు. ఇక నెటిజన్స్ సైతం రాహుల్ ను క్షమించేశారు. మిమ్మల్ని విమర్శిస్తున్నామని కాదు.. మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాం.. అయితే మేము కేవలం ఆ ఘటనకు సంబంధించిన తీవ్రత గురించి చెప్పాము” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!