Prithiveeraj Sukumaran : తప్పుచేయలేదు.. ఎవరికీ భయపడం.. పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్
- వరుసగా వివాదాలు
- ఈడీ నోటీసులతో ఆందోళన
- క్లారిటీ ఇచ్చిన మల్లిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithiveeraj Sukumaran : మళయాల నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ చుట్టూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. మొన్నటి వరకు ఎల్2 ఎంపురాన్ విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. దాని తర్వాత ఈడీ అధికారులు పృథ్వీరాజ్ కు నోటీసులు పంపారు. ఈ విషయం మళయాల ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ నోటీసులపై పృథ్వీరాజ్ తల్లి, నటి మల్లిక స్పందించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదన్నారు. తాము ధైర్యంగా విచారణ ఎదుర్కుంటామని తెలిపారు. తప్పు చేయనప్పుడు చట్టానికి సమాధానం ధైర్యంగానే చెప్తామన్నారు.
Read Also : Microsoft: ‘‘మీకెంత ధైర్యం?’’.. మైక్రోసాఫ్ట్ బాస్లపై భారత సంతతి టెక్కీ ఆగ్రహం.. కారణం ఇదే..
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
‘మా విషయంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. అయినా మాకు భయం లేదు. మమ్ముట్టి మాకు అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన స్పెషల్ గా మా కోసం మెసేజ్ పంపారు. అన్నీ సర్దుకుంటాయి అంటూ ధైర్యం చెప్పారు. మాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ తెలిపింది మల్లిక. పృథ్వీరాజ్ గతంలో నాలుగు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. గోల్డ్, కడువా, జనగణమన సినిమాల్లో నటించినందుకు పారితోషికం తీసుకోకుండా కో ప్రొడ్యూసర్ కోటాలో రూ.40 కోట్ల వరకు తీసుకున్నారని.. వాటి లెక్కలు చెప్పాలంటూ ఈడీ నోటీసులు పంపించింది.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!