SSMB 29 : మహేశ్ బాబుతో కొత్త ప్లేస్ లో రాజమౌళి షూటింగ్..
- వరుసగా షూటింగ్ చేస్తున్న మహేశ్ బాబు
- ప్రస్తుతం అక్కడ షూటింగ్
- తర్వాత ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్నటి వరకు కెన్యాలోని భయంకరమైన అడవుల్లో ఈ మూవీ షూటింగ్ ను చేశారు. అక్కడ సింహాలతో చేసిన సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది. ఆ మధ్య కొన్ని షాట్స్ కూడా లీక్ అయ్యాయి. ఇక ప్రస్తుతం కెన్యా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసింది ఈ మూవీ టీమ్. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. అందులో మెయిన్ స్టార్స్ మీద కీలక సీన్లు తీస్తున్నారు. రాజమౌళి కొన్ని సీన్లను స్పెషల్ గా డిజైన్ చేశాడని తెలుస్తోంది.
Read Also : Anil Sunkara : భోళా శంకర్.. చిరంజీవిని బ్లేమ్ చేయడానికే అలా చేశారు..
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
ఆ సీన్లనే ఇప్పుడు తీస్తున్నారు. మహేశ్ బాబు, ప్రియాంక చొప్రా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీని తర్వాత మరో కొత్త ప్లేస్ లో మూవీ షూట్ ఉంటుందని తెలుస్తోంది. అది అయిపోగానే మళ్లీ భయంకరమైన అడవుల్లో షూటింగ్ ఉంటుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ అదంతా ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు. నవంబర్ లో మూవీ షూటింగ్ ఉండబోతోంది. అప్పుడు మూవీ టైటిల్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి గ్లోబ్ ట్రాటర్ అనే సబ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మూవీ టీమ్.
Read Also : Nidhi Agarwal : చీరకట్టులో వయ్యారాలు వొలికిస్తున్న నిధి పాప..
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం