Sirish: బావిలో పడిపోతున్నామని ఎంతో మంది సంతోషపడేలోపు పక్కన పడేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకుంది. ఈ క్రమంలో నిర్మాతల్లో ఒకరైన శిరీష్ మాట్లాడుతూ ‘‘పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము మొదట థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ ఆర్ట్స్ హరికి. ఆయన లేకపోతే ‘పటాస్’ చూసేవాళ్లం కాదు.
Director Bobby: ఇద్దరు హీరోలను లైన్ లో పెట్టిన డైరెక్టర్ బాబీ ?
Also Read
- Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
- Peddi : వేట షురూ.. 'రాంబుజ్జి'గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
- Film Chamber Meeting : 'పెద్ది' సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
అనిల్ ఈరోజు మాతో ఉండేవాడు కాదు. అప్పుడు మా కాంపౌండ్లోకి వచ్చిన అనిల్ను బయటకు పోనీయడం లేదు, ఆయన లేకపోతే ఈరోజు మేము లేము అని అన్నారు. ఈరోజు జరిగిన ప్రాబ్లంకి, అనిల్ ఎప్పుడూ అనేవాడు, షూటింగ్ జరుగుతున్నపుడు ‘ఈ సినిమా మీ మొత్తం ప్రాబ్లమ్స్ అన్నిటినీ పరిష్కరిస్తుంది’ అని. పైన తధాస్తు దేవతలు ఉన్నారేమో, నిజంగా అదే నిజమైంది. మేము బావిలో పడిపోతున్నామని ఎంతో మంది సంతోషపడేలోపు ఈ సినిమా మమ్మల్ని పక్కన పడేసింది. ఆ క్రెడిట్ అనిల్కే దక్కుతుంది అని అన్నారు.. వెంకటేశ్ నిర్మాతల హీరో. ఒక నిర్మాత కుమారుడు కాబట్టి, ఎప్పుడూ నిర్మాత క్షేమమే కోరుకుంటారు’ అని శిరీశ్ చెప్పుకొచ్చారు. .
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..