Olympic Games Paris: పారిస్ ఒలింపిక్స్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..రైమ్లతో పి.వి.సింధు ఆత్మీయ కలయిక
- అట్టహాసంగా ప్రారంభమైన 2024 పారిస్ ఒలింపిక్స్
- పారిస్ ఒలింపిక్స్లో కొణిదల ఫ్యామిలీ సందడి
- పి.వి.సింధుకు మెగా అభినందలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ 2024 అట్టహాసంగా ప్రారంభమైంది. అథెట్లు, సెలబ్రిటీలు పంచుకునే ఆత్మీయ క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్చరణ్, బాడ్మింటన్ సెన్సేషన్ పి.వి.సింధు, రామ్చరణ్ పెంపుడు కుక్క బ్రాట్ మధ్య ఆహ్లాదకరమైన, ఆత్మీయమైన కలయిక జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ కలయిక అభిమానులతో సహా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
చిరంజీవి, సురేఖ దంపతులతో కలిసి రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన దంపతులు పారిస్ ఒలింపిక్స్లో సందడి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ ఒలింపిక్స్లో వీరు సందడి చేయటం గ్లామర్ టచ్నిచ్చింది. రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనలేదు. అయితే పారిస్ సిటీలో మాత్రం క్లీంకార, రైమ్లు కుటుంబంతో కలిసి సందడి చేశారు.
Also Read
- Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
- Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
- Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
- Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
పారిస్లో రామ్ చరణ్, రైమ్లతో బాడ్మింటన్ సెన్సేషన్ పి.వి.సింధు కలిశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. చరణ్, రైమ్లను సింధు కలిసినప్పుడు వారు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అలాగే రైమ్ను ముద్దులాడుతూ సింధు అపూరమైన సమయాన్ని గడిపారు. ఈ వీడియోతో పాటు సింధు ఆటతీరుని ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచుల్లో అద్భుతంగా రాణించాలని కోరుతూ రైమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్స్టా స్టోరీస్లో ఈఫిల్ టవర్ దగ్గర గడిపిన అద్భుతమైన క్షణాలను ఫొటో రూపంలో షేర్ చేశారు. అలాగే పారిస్ సిటీలో తన వ్యక్తిగతమైన అనుభవాన్ని ఆయన తెలియజేశారు. చరణ్ సతీమణి ఉపాసన విషయానికి వస్తే, కుటుంబం అంతా ఒలిపింక్స్లో పాల్గొన్నప్పుడు ఆ అనుభవంతో పాటు అక్కడ గడిపిన క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒలింపిక్స్ లో పాల్గొనడం పట్ల తమ ఆనందాన్నితెలియజేయటంతో పాటు భారత బృందానికి శుభాకాంక్షలను అందించారు చిరంజీవి. ఈ క్రమంలో ఆయన సురేఖతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.
Also Read: Tollywood: స్టార్ హీరో ముఖ్య అతిధిగా దర్శక సంజీవని మహోత్సవం కార్యక్రమం..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!