AM Rathnam: హరిహర వీరమల్లు నిర్మాతకు జనసేనలో కీలక పదవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AM Rathnam Appointed as Janasena Campaigning Committee Secretary: ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఏఎం రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కుమారులలో ఒకరు హీరోగా 7/G బృందావన్ కాలనీ లాంటి సినిమాతో హిట్ కొట్టగా మరో కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే సినిమా మొదలుపెట్టి చాలా కాలం అవడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి క్రిష్ పర్యవేక్షణలో సినిమా పూర్తి చేస్తారని ఈ మధ్యనే అధికారిక ప్రకటన వెలువడింది.
Shobha Shetty: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న.. కాబోయే భర్తతో శోభ వీడియో వైరల్
Also Read
- Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Oscars Academy :'RRR' ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే సరిగ్గా ఎన్నికలకు ఇంకా పది రోజులు సమయం ఉండగా జనసేన ఎన్నికల ప్రచార పర్యవేక్షణ నిమిత్తం ఏఎం రత్నంని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు జనసేన నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారంటూ అందులో పేర్కొన్నారు. తిరుపతి నియోజకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో శ్రీకాళహస్తికి చెందిన జనసేన నేత కోట వినుతను తిరుపతి ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు. నిజానికి జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూటమి బలపరిచిన ఆయన తిరుపతి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏఎం రత్నాన్ని ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం తిరుపతి నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!