AlluArjun : కిమ్స్ కు బయలుదేరిన అల్లు అర్జున్
- కిమ్స్ ఆసుపత్రికి బయలుదేరిన అల్లు అర్జున్
- చనిపోయిన రేవతి భర్తను పరామర్శించనున్న అల్లు అర్జున్
- కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ నీ పరామర్శించేందుకు నేడు అల్లు అర్జున్ కిమ్స్ కి రానున్నారు.ఇప్పటికే పలుమార్లు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వస్తున్నట్లుగా చెప్పి చివరి నిమిషంలో డ్రాప్ అయిన అల్లు అర్జున్ పోలీసుల అనుమతితో కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ కొన ఊపిరితో కిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.గత 35 రోజులుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శ్రీ తేజ తల్లి రేవతి ఇప్పటికే మరణించడంతో తండ్రి భాస్కర్ శ్రీ తేజని చూసుకుంటున్నారు.
Also Read : Mokshagna : నందమూరి మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదట
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కొద్దిసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రికి బయలుదేరాడు అల్లు అర్జున్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోనున్న అల్లు అర్జున్. చనిపోయిన రేవతి భర్తను పరామర్శించనున్న అల్లు అర్జున్. అల్లుఅర్జున్ రాక సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు పోలీసులు. అల్లు అర్జున్ కు ఎస్కార్ట్ వాహనం ఇచ్చి పంపారు పోలీసులు. ఇప్పటికే పుష్ప నిర్మాతలు మైత్రి మూవీస్, హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి రెండు కోట్ల రూపాయల చెక్ శ్రీ తేజ తండ్రి కి అందజేశారు. అలాగే అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్, రవి పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా శ్రీ తేజ నీ పరామర్శించారు. ఇవాళ అల్లు అర్జున్ కిమ్స్ కి రానుండటంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించనున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!