Allu Arjun : పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప -2 ప్రీమియర్ రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల నాంపల్లి హైకోర్టు అల్లు అర్జునుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు. కానీ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని షరతు విధించారు. కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దన్న న్యాయస్థానం సూచించింది.
Also Read : UnstoppablewithNBKS4 : బాలయ్య, రామ్ చరణ్ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్
Also Read
కాగా నేడు ఆదివారం కావడంతో చిక్కడపల్లి పీఎస్ లో విచారణకు హాజరుకానున్నాడు అల్లు అర్జున్. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం పీఎస్కు విచారణ నిమిత్తం వెళ్ళాడు అల్లు అర్జున్. కాగా విచారణ అనంతరం సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ని పరామర్శించడానికి కిమ్స్ కి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కు రాంగోపాల్పేట్ పోలీసుల నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో బాలుడు శ్రీతేజ్ను పరామర్శిస్తానని అల్లు అర్జున్ పోలీసులకు తెలుపడంతో అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లొదంటూ పోలీసుల నోటీసులు జారీ చేసారు. ఒకవేళ వస్తే అక్కడ జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడంతో అల్లు అర్జున్ మేనేజర్కు నోటీసులు అందజేశారు చిక్కడపల్లి పోలీసులు. మరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్ విచారణ అనంతరం కిమ్స్ ఆసుపత్రికి వెళతాడా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!