Nightmares: పీడ కలలు ఎక్కువగా వస్తున్నాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nightmares: కలలు కనడం ప్రతి మనిషిలోనూ సహజంగా వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు మనసుకు ఆనందాన్ని, ప్రశాంతతను కలగజేసే కలలు వస్తే.. మరికొన్ని సార్లు ఆందోళనను కలగజేసే స్వప్నాలు వస్తుంటాయి. అందులోనూ పీడకలలు మనస్సులో ఉద్రిక్తతను పెంచుతాయి. స్థిరంగా మీకు పీడకలలు వస్తున్నాయంటే అంది అవాంఛనీయ సంఘటనలకు సంకేతంగా పరిగణించాలి. పీడకలలు వచ్చినప్పుడు అవి నిజ జీవితంలోని సంఘటలను ప్రభావితం చేస్తాయి. నిరంతరం పీడకలలు వస్తున్నప్పుడు కొన్ని చర్యలను పాటించాలి. ఫలితంగా అవాంఛనీయత ప్రభావాలు తొలగి మనసకు ప్రశాంతత కలుగుతుంది. మరి పీడకలలు గురించి తెలుసుకుందాం..
READ MORE: Conversion racket: “హిందూ బాలికల”కు వల.. 2050 నాటికి భారత్లో ఇస్లాం వ్యాప్తి చేయడమే లక్ష్యం..
Also Read
- Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
- Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
పీడ కలలు వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకొనేందుకు ఓ సంస్థ 351 మంది పెద్దలపై పరిశోధనలు చేపట్టింది. ఆ సందర్భంగా కొందరు ఆసక్తికర విషయాలను తెలిపారు. నిద్రలో పీడకలలు వచ్చినప్పుడు ఏదో చెడు శక్తి వెంటాడుతున్న భావన కలుగుతోందని పేర్కొన్నారు. ఈ స్టడీలో పాల్గొన్న వ్యక్తుల్లో సుమారు 2 నుంచి 8 శాతం మంది పీడ కలలు వల్ల నిద్రలేని రాత్రులు గడుతున్నట్లు తెలుసుకున్నారు. తరచూగా వచ్చే పీడకలలు నిద్రకు భంగం కలిగిస్తాయి. అలాంటి సమయంలో అర్ధరాత్రి పూట నిద్రి లేచి వాటి గురించే ఆలోచిస్తుంటారు. అగ్నిపురాణం ప్రకారం ఇలాంటి స్వప్నాల వల్ల నిద్రకు భంగం వాటిల్లితే వీలైనంత వరకు ఆ కలల గురించి ఆలోచించడం మానుకోవాలి. వెంటనే నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా ఆ కల మనస్సు నుంచి బయటకు వెళ్తుంది. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అర్ధరాత్రి వచ్చిన కలలు గుర్తుకు రావు. ప్రశాంతమైన మనస్సుతో రోజును ప్రారంభంచవచ్చు.
READ MORE: Instagram Love: నాకు ప్రియుడే కావాలి.. కన్నబిడ్డను బస్టాండ్ లో వదిలి తల్లి జంప్
పీడకలలు వచ్చినప్పుడల్లా ఇతరులకు వాటి గురించి చెప్పడం చాలామందికి అలవాటు. అయితే శాస్త్రాల ప్రకారం కొన్ని విషయాలను రహస్యంగా ఉంచితేనే మంచిది. పీడకలలను ఒకే సమయంలోనే మర్చిపోవాలి. అది ఇతరులకు వ్యక్తపరచకూడదు. ఇలా చేయడం ద్వారా మనిషి ఇదే విషయం గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ కలల్లో ఉంటాడు. కలలో జరిగిన సంఘటన వారి మనస్సులో నుంచి అంత త్వరగా బయటకు రాదు. మళ్లీ మళ్లీ వాటినే గుర్తుకుతెచ్చుకుంటారు. అందువల్ల ఒత్తిడిని నివారించడానికి ఇతరులతో పీడకలలను పంచకోకపోవడం మంచిది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!