Flesh Eating Bacteria: దోమల్లో మాంసాన్ని తినే బ్యాక్టీరియా..పలు దేశాల్లో గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meat Eating Bacteria: దోమల ద్వారానే చాలా వ్యాధులు మనుషులకు వ్యాపిస్తుంటాయి. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, పైలేరియా, జికా వంటి ప్రమాదకరమైన వ్యాధుల వ్యాప్తికి దోమలే వాహకాలుగా పనిచేస్తుంటాయి. దోమలు మానవుడిని కుట్టిన సమయంలో ఈ బ్యాక్టీరియా, వైరస్ లు మానవ శరీరంలోకి చేరి జబ్బుల్ని కలిగిస్తుంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు అంతకన్నా ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో మానవాళికి ప్రమాదం పొంచి ఉంది. ఈ కొత్త బ్యాక్టీరియా చాలా ప్రమాదమని ఆస్ట్రేలియా పరిశోధకులు హెచ్చరించారు.
Also Read
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
‘మాంసం తినే బ్యాక్టీరియా’తో ప్రమాదం నెలకొంది. కొన్ని దోమల్లో ఉండే మైకోబ్యాక్టీరియం అల్సెరాన్ బ్యాక్టీరియా జీవులు బతికి ఉండగానే మాంసం కుళ్లిపోయే పరిస్థితిని తీసుకొస్తున్నాయి. ఈ బ్యాక్టీరియా వల్లల బురూలీ అల్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక వేళ ఈ జబ్బు మనుషులకు సోకితే చర్మం, ఎముకలు దెబ్బతింటాయి. సాధారణంగా ఈ బ్యాక్టీరియా దోమల్లో ఎక్కువగా ఉండదు. కానీ ఇటీవల ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో ఇది దోమల్లోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. త్వరలో ఇది మనుషులకు సోకే అవకాశం ఉందని హెచ్చరించారు. బ్యాక్టీరియా వచ్చిన వారిలో శాశ్వత వైకల్యం వచ్చే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..