అరుదైన వ్యాధితో జపాన్ సతమతమవుతోంది. ఈ వ్యాధికి స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) అని పేరు పెట్టారు. ఈ వ్యాధికి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని..సోకిన 48 గంటల్లో ప్రజలను చంపుతుందని వైద్యులు పేర్కొన్నారు.
Meat Eating Bacteria: దోమల ద్వారానే చాలా వ్యాధులు మనుషులకు వ్యాపిస్తుంటాయి. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, పైలేరియా, జికా వంటి ప్రమాదకరమైన వ్యాధుల వ్యాప్తికి దోమలే వాహకాలుగా పనిచేస్తుంటాయి. దోమలు మానవుడిని కుట్టిన సమయంలో ఈ బ్యాక్టీరియా, వైరస్ లు మానవ శరీరంలోకి చేరి జబ్బుల్ని కలిగిస్తుంటాయి. ఇది
Flesh-Eating Bacteria: అమెరికా తీర ప్రాంత ప్రజలను ఇప్పుడో కొత్తరకం బ్యాక్టీరియా కలవరపెడుతోంది. అత్యంత ప్రాణాంతకం అయిన బ్యాక్టీరియా ‘‘ విబ్రియో వల్నిఫికస్’’ కారణంగా అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దీన్ని సాధారణంగా ‘‘మాంసాన్ని తినే బ్యాక్టీరియా’’గా పిలుస్తుంటారు. యూఎస్ తీరం చుట్టూ వేడెక్కుతున్న జలాలు ఈ బ్యాక్టీరియా పెరుగుదలకు కారణం అవుతున్నాయి. క్రమంగా తీరం వెంబడి కదులుతున్నాయి.