Drink Water: తలనొప్పి, జ్వరంతో బాధపడేవారు నీళ్లు తాగొచ్చా?.. తాగితే ఏం జరుగుతుంది?
- రోజూ తగినంత నీరు తాగడం తప్పనిసరి
- అందరిలో రోజూ ఎన్ని నీళ్లు తాగాలి? అనే ప్రశ్న
- అందరికీ ఒకేలా ఉండదని నిపుణులు వెల్లడి
- తలనొప్పి, జ్వరంలో నీళ్లు తాగొచ్చా అనేది తెలుసుకుందాం..
మనం ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి రోజూ తగినంత నీరు తాగడం తప్పనిసరి. నీరు మనల్ని హైడ్రేట్గా ఉంచి, శరీరంలోని మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. అయితే, శరీరాన్ని శుభ్రపరచడానికి ఎంత నీరు త్రాగాలి? అనే ప్రశ్నకు చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. నీరు తక్కువగా తాగినా? ఎక్కువగా తీసుకున్నా.. ఆరోగ్యానికి నష్టం జరిగే అవకాశం ఉంది. రోజూ ఎన్ని నీళ్లు తాగాలి అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ.. రోజుకు ఎంత నీరు తాగాలి అనే నియమం అందరికీ ఒకేలా ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రతీ కణం, కణజాలం, అవయవం సరిగా పనిచేయటానికి నీరు తప్పనిసరిగా అవసరం ఉంటుందున్నారు.
READ MORE: Rashmika: పుష్ప 2 ప్రెస్ మీట్లో బ్లాక్ మ్యాజిక్ చేసిన రష్మిక… హీటెక్కించింది పో
Also Read
- Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
- Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
అందుకే మన శరీరానికి ద్రవాలు ఎందుకు అవసరమని తెలుసుకుంటే రోజుకు ఎంత నీరు తాగాలని అంచనాకు రావొచ్చని వివరించారు. వాస్తవానికి రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని అనేక అధ్యయనాలు సిఫారసు చేస్తున్నాయి. అయితే.. మనకు ఎంత నీరు అవసరమనేది ఆరోగ్యం, ఉష్ణోగ్రత, శారీరక శ్రమ, పనుల వంటి వాటి ఆధారపడి ఉంటుందట.ఇదిలా ఉండగా.. ముఖ్యంగా జలుబు, తలనొప్పి , జ్వరంతో బాధపడుతున్న వాళ్లు నీరు తాగొచ్చా? అనే సందేహం వస్తుంటుంది. ఈ డౌట్పై నిపుణులు ఏం చెప్పారో తెలుసుకుందాం..
READ MORE:Thirumangai Alwar Idol: ఇండియాకి రానున్న దొంగిలించబడిన ‘‘తిరుమంగై ఆళ్వార్’’ విగ్రహం..
తలనొప్పిగా అనిపించినప్పుడూ నీళ్లు తాగడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు కూడా తలనొప్పి ప్రేరేపితమయ్యే అవకాశం ఉంటుందట. మూత్రం, చెమట, మలం ద్వారా మలినాలు బయటకు పోవటానికి.. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండటానికి, కీళ్లు తేలికగా కదలటానికి సున్నితమైన కణజాలాలు దెబ్బతినకుండా ఉండటానికి నీరు తోడ్పడుతుందట. అందుకే శరీరంలో నీటి శాతం తగ్గితే ఇలాంటి పనులన్నీ మందగిస్తాయని నిపుణులు వివరించారు. కాబట్టి కొద్దిపాటి నీరు తగ్గినా శక్తి, ఉత్సాహం సన్నగిల్లి అలసట ముంచుకొస్తుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో