Warning: స్నానం చేసేటపుడు మొదట అలా చేస్తున్నారా.. అయితే బీకేర్ ఫుల్..
- స్నానం చేసేటపుడు ముందు కాళ్లపై నీళ్లను పోసుకోవాలంటున్న నిపుణులు
- డైరెక్ట్ గా తలపై నీళ్లు పోయడంతో రక్త నాళాలు పగిలిపోయే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మనం ఉదయం లేవగానే మొదటగా స్నానం చేస్తాం.. ఎందుకంటే.. స్నానం చేయడంతో మనసంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మరికొందరు ఉదయం, సాయంత్రం రెండుపూటలు స్నానం చేస్తారు. రోజంతా బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి చెమట, దుమ్ము, ధూళితో మన బాడీపై అనేక వ్యర్థాలు పేరకుపోయి ఉంటాయి. స్నానం చేయడంతో చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోవడంతో పాటు.. మనసుకు, బాడీకి రిలాక్స్ గా ఉంటుంది.
Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై అత్యాచారం… నిందితులపై కాల్పలు
Also Read
- Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
- Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
- వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే 'ER-100' ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
స్నానం చేసేటపుడు మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం.. అయితే.. వీటి వల్ల మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చే. తాజాగా ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అవేంటంటే.. స్నానం చేసేటప్పుడు ముందుగా తలపై నీరు పోసుకోవడం ప్రమాదకరమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. తలపై నీరు పోయగానే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారి, రక్త ప్రసరణ తలవైపు పెరిగి రక్తనాళాలు పగిలే ప్రమాదం ఉంటుందంటున్నారు. దీంతో హర్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. స్నానం చేసేటపుడు ముందుగా పాదాలపై నీరు పోయాలి.. దీంతో మన శరీరానికి ఉష్ణోగ్రత మార్పును సహజంగా అంగీకరిస్తోందని తెలిపారు. అనంతరం మిగిలిన బాడీ పార్ట్స్ పై నీరు పోసుకుని.. తర్వాత తలపై నీరు పోసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల శరీరానికి ఉష్ణోగ్రత మార్పును శరీరం సహజంగా అంగీకరిస్తోందని తెలిపారు. అంతేకాదు.. కొందరు తెల్లగా మెరిసే చర్మం కోసం ఎక్కువ సేపు శరీరం పై స్క్రబ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం పై భాగం పగిలిపోయి ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Read Also:Bangalore Shocker: అసలు ఈమె మనిషేనా.. కుక్క పిల్లను చంపి..
కానీ ఈ విషయాలన్నీ కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించినవిగా గుర్తించాలి.. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరుతున్నాం..
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!