సాధారణంగా మనం ఉదయం లేవగానే మొదటగా స్నానం చేస్తాం.. ఎందుకంటే.. స్నానం చేయడంతో మనసంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మరికొందరు ఉదయం, సాయంత్రం రెండుపూటలు స్నానం చేస్తారు. రోజంతా బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి చెమట, దుమ్ము, ధూళితో మన బాడీపై అనేక వ్యర్థాలు పేరకుపోయి ఉంటాయి. స్నానం చేయడంతో చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోవడంతో పాటు.. మనసుకు, బాడీకి రిలాక్స్ గా ఉంటుంది. Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై…