టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసార�
జుత్తాడ గ్రామంలో భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు గ్రామస్తులు. అంతే కాక జుత్తాడ గ్రామం నిర్మానుష్యంగా మారుతోంది. ఇళ్లకు తాళాలు వేసుకుని వేరే ఊళ్లకు గ్రామస్థులు పయనమవుతున్నారు. ఘటన జరిగిన శెట్టిబలిజ వీధి లో పోలీసుల పహారా కాస్తున్నా సరే ఎప్
April 17, 2021ఐఏఎస్ ను అంటూ బురిడీ కొట్టించాడు..జాయింట్ పోస్టింగ్ వచ్చిందని నమ్మించాడు..నేమ్ ప్లేట్ రెడీ చేసుకున్నాడు..సైరన్ పెట్టుకున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని చెప్పి ముందుగా డ్రైవర్ ,పీఏను నమ్మించి వేతనాలు పెంచాడు…అలా నమ్మించి ఒక్కటి �
April 17, 2021శంకర్ జోరు చూపిస్తున్నాడు. ఓ వైపు చరణ్ తో సినిమా పనులు కానిస్తూనే అప్పుడెపుడో తీసిన ‘అన్నియన్’ ని బాలీవుడ్ లో రణ్ వీర్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయమై నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చేసిన హెచ్చరికకు ప్రతిగా సవాల్ చేసిన శంకర్ ఇప�
April 17, 2021బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కరోనా నుండి కోలుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా శనివారం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సంతోషకరంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ, తనకు తాజా పరీక్షలో నెగెటివ్ వచ్చిందని తెలిపింది. తనపై అభిమానంతో ఆరోగ్యం గురించ
April 17, 2021ప్రముఖ తమిళ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వివేక్ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణవార్తతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నర
April 17, 2021కరోనా రాకముందు నిర్లక్ష్యం. కరోనా వచ్చిన తరవాత దారుణం. ఇప్పుడు ఇదే పరిస్థితి… దేశంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఒక్కో వ్యక్తి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుందో తెలియడం లేదు. నిర్లక్ష్యంగా జనంతో కలిసి తిరుగుతున్న కరోనా బాధి�
April 17, 2021ప్రముఖ బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ ప్రకటించారు. ఈరోజు మార్నింగ్ కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, తాను ఆల్రెడీ క్వారంటైన్ లో ఉన్నానని, కరో�
April 17, 2021కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండటంతో ఆలయాలను మూసేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ప్రధాన ఆలయాల్లో దర్శనాలు నిలిపివేశారు . తాజాగా చిన్న చిన్న గుడులకు సైతం తాళం వేస్తున్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్ ఇంద్రప్రస్తా కాలనీలోని అభయాం
April 17, 2021బుల్లితెర అందాల భామలు చాలామంది సీరియల్స్ లో సంస్కారవంతమైన కోడళ్ళుగా కనిపిస్తుంటారు. కానీ నిజజీవితంలో తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తుంటారు. లేట్ నైట్ పార్టీలకు వెళ్తారు, ఐలాండ్ బీచ్ లకు హాలీడే ట్రిప్స్ వేస్తుంటారు. తమ వెల్ టోన్డ్ బాడీ �
April 17, 2021యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం తుది షెడ్యూల్ వచ్చే �
April 17, 2021ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఆత్మహత్యకు చీరాల వన్టౌన్ సిఐ రాజమోహనే కారణమంటూ రవీంద్రబాబు అనే వ్యక్తి తీసిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. చీరాల బోస్నగర్కు చెందిన రవీంద్రబాబు గత నెల 19న ఇంట్లో ఉరి �
April 17, 2021దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు తమ ప్రదర్శనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడగట్టుకుంటారు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి బిగ్ బాస్ ను మంచి �
April 17, 2021ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణం విషయంలో ఒడిషా సహకారం కోరుతూ జగన్ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణం విషయంలో ఒడిషాతో సంప్రదింపులకు సిద్దమన్న ఏపీ సీఎం…చర్చలకు ఒడిషా సీఎం నవీన్ పట్నా�
April 17, 2021ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీం సర్ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు ఇంద్రగంటి పుట్టినరోజు కావడంతో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఆయనకు సర్ప్రైజ్ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ �
April 17, 2021కరోనా మహమ్మారి విజృంభణతో యావత్ దేశం మరోసారి చిగురుటాకులా వణుకుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవడం కొవిడ్ తీవ్రతను �
April 17, 2021తిరుపతి ఉపఎన్నిక ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన ఈ ఉపఎన్నికలో 25 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో యరపీ ఎన్నికల అధికారికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ అక్రమాలకు పాల్పడేందుకు ప్రణాళికలు �
April 17, 2021జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘దోస్తానా-2’పై గత కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం నుంచి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కార్తీక్ ఆర్యన్ ను తొలగించారనే వార్తలు విన్పిస్త
April 17, 2021