CM Jagan : నిర్వాసితుల కుటుంబాలకు నవంబర్లోగా ఉద్యోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీజెన్కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేశారు సీఎం జగన్. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు కొన్ని మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నానని, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు వేశామన్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఈ పవర్ స్టేషన్ ను నిర్మించామని, 2008లో థర్మల్ స్టేషన్కు వైఎస్సార్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారని, నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని, ఈ మూడో యూనిట్ కు రూ. 3 వేల 200 కోట్లు వెచ్చించామన్నారు. అంతేకాకుండా.. ‘రాష్ట్ర విద్యుత్ వినియోగంలో 45 శాతం ఏపీ జెన్కో నుంచి వస్తోంది. థర్మల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు.
Also Read :Ketika Sharma : థైస్ అందాలు చూపిస్తూ.. సెగలు రేపుతున్న కేతిక శర్మ
Also Read
- Morne Morkel: "సీనియర్లకు అండగా నిలుస్తాం".. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కోచ్ క్లారిటీ..
- Success Story: బీటెక్లో 24 బ్యాక్లాగ్స్.. కట్ చేస్తే ఐపీఎస్ అధికారి.. అతడి సక్సెస్ రహస్యం ఇదే..
- E20 petrol: భారత ‘‘E20 పెట్రోల్’’ను తిరస్కరించిన భూటాన్.. అసలు కారణం ఇదే..
- Kandula Durgesh: "మీ అక్రమ సంబంధం నాకు తెలుసు".. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
నిండు మనసుతో అభివాదం చేస్తున్నా. నిర్వాసితుల కుటుంబాలకు నవంబర్ లోగా ఉద్యోగాలు ఇస్తాం. ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వచ్చాను.
రూ. 36 కోట్ల మేర నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజ్..ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నాం. రూ.25 కోట్లతో మిని ఫిషింగ్ హార్బర్ పనులు చేపడుతున్నాం. పెన్నా నది పై ముదివర్తి వద్ద రూ.93 కోట్ల తో సబ్ మెర్సబుల్ కాజ్ వే నిర్మిస్తాం. ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నా గత ప్రభుత్వాలు పట్టించు కోలేదు. నెల్లూరు బ్యారేజ్ కు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెడుతున్నాం. అందరి మంచి కోసం ప్రభుత్వం పని చేస్తోంది. ఉప్పుకాలువ పై హై లెవెల్ బ్రిడ్జి ని మంజూరు చేస్తున్నాం. నక్కల వాగు పై రూ.10 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Morne Morkel: “సీనియర్లకు అండగా నిలుస్తాం”.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కోచ్ క్లారిటీ..
-
Success Story: బీటెక్లో 24 బ్యాక్లాగ్స్.. కట్ చేస్తే ఐపీఎస్ అధికారి.. అతడి సక్సెస్ రహస్యం ఇదే..
-
E20 petrol: భారత ‘‘E20 పెట్రోల్’’ను తిరస్కరించిన భూటాన్.. అసలు కారణం ఇదే..
-
Kandula Durgesh: “మీ అక్రమ సంబంధం నాకు తెలుసు”.. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Ragi Bondalu: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ‘సూపర్ ఫుడ్’ మునగాకుతో రాగి బొండాలు సింపుల్గా ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..