YouTube Videos: యూట్యూబ్ వీడియో లైక్ షేర్ చెయ్యమన్నారు.. రూ.13 లక్షకు కొట్టేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం.. అయిన దొంగలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇంటి నుంచి పనిచేస్తూ ఆన్లైన్లో అదనంగా ఆర్జించవచ్చని మభ్యపెడుతూ క్షణాల్లో బాధితుల ఖాతా నుంచి సొమ్మును మాయం చేస్తున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. యూట్యూబ్ లో వీడియోను లైక్ షేర్ చెయ్యమన్నారు.. తీరా అకౌంట్ ను ఖాళీ చేశారు.. ఈ ఘటన నోయిడాలో వెలుగు చూసింది..
నోయిడాకు చెందిన మహిళను స్కామర్లు యూట్యూబ్ చానెల్స్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఆదాయం సమకూర్చుకోవచ్చని నమ్మించి ఏకంగా రూ.13 లక్షలుపైగా దోచుకున్నారు.. యూట్యూబ్ వీడియోలను చూడటానికి, లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడానికి “వర్క్-ఫ్రమ్-హోమ్ జాబ్ ఆఫర్ తో మోస పోయింది. గ్రేటర్ నోయిడాలోని పంచశీల్ హైనిష్ సొసైటీ నివాసి కార్తీకతో నేరగాళ్లు WhatsApp మరియు టెలిగ్రామ్ లో కనెక్టివిటీ అయ్యారు. ఆమె చేసిన వర్క్ ఫ్రం హోం పనికి మొదట ఆమె ఖాతాలో 150 రూపాయిలు జమ చేశారు. ఆ తరువాత ఆమెకు మాయ మాటలు చెప్పి నాస్డాక్లో 2 వేల రూపాయిలుపెట్టుబడి పెట్టించారు. లాభంగా అదే రోజున తనకు 3 వేల 150 రూపాయిలు ఇచ్చారని తెలిపింది. ఆతరువాత కార్తీక 5 వేలు,30 వేలు,90 వేల రూపాయిలను దశల వారీగా పంపింది. ఆ తరువాత కూడా 3 లక్షలు ఒకసారి.. ఆ తర్వాత మరో నాలుగు లక్షలు సమర్పించుకుంది..
Also Read
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
అలా 13 లక్షలు ఖాళీ అయ్యాయి..యూట్యూబ్ వీడియోలను చూడటానికి, లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడానికి వర్క్-ఫ్రమ్-హోమ్ జాబ్ ఆఫర్ తో మోస పోయింది. గ్రేటర్ నోయిడాలోని పంచశీల్ హైనిష్ సొసైటీ నివాసి కార్తీకతో నేరగాళ్లు WhatsApp, టెలిగ్రామ్ లో కనెక్టివిటీ అయ్యారు. ఆమె చేసిన వర్క్ ఫ్రం హోం పనికి మొదట ఆమె ఖాతాలో 150 రూపాయిలు జమ చేశారు. ఆ తరువాత ఆమెకు మాయ మాటలు చెప్పి నాస్డాక్లో 2 వేల రూపాయిలుపెట్టుబడి పెట్టించారు. లాభంగా అదే రోజున తనకు 3 వేల 150 రూపాయిలు ఇచ్చారని తెలిపింది. ఆతరువాత కార్తీక 5 వేలు,30 వేలు,90 వేల రూపాయిలను దశల వారీగా పంపింది. ఆ తరువాత కూడా 3 లక్షలు ఒకసారి 5 అలా 13:లక్షలు ఖాళీ అయ్యాయి.. దాంతో మోసపోయినట్లు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు..దాంతో ఈ ఘటన వెలుగు చూసింది..
తాజావార్తలు
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!