YouTube Videos: యూట్యూబ్ వీడియో లైక్ షేర్ చెయ్యమన్నారు.. రూ.13 లక్షకు కొట్టేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం.. అయిన దొంగలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇంటి నుంచి పనిచేస్తూ ఆన్లైన్లో అదనంగా ఆర్జించవచ్చని మభ్యపెడుతూ క్షణాల్లో బాధితుల ఖాతా నుంచి సొమ్మును మాయం చేస్తున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. యూట్యూబ్ లో వీడియోను లైక్ షేర్ చెయ్యమన్నారు.. తీరా అకౌంట్ ను ఖాళీ చేశారు.. ఈ ఘటన నోయిడాలో వెలుగు చూసింది..
నోయిడాకు చెందిన మహిళను స్కామర్లు యూట్యూబ్ చానెల్స్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఆదాయం సమకూర్చుకోవచ్చని నమ్మించి ఏకంగా రూ.13 లక్షలుపైగా దోచుకున్నారు.. యూట్యూబ్ వీడియోలను చూడటానికి, లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడానికి “వర్క్-ఫ్రమ్-హోమ్ జాబ్ ఆఫర్ తో మోస పోయింది. గ్రేటర్ నోయిడాలోని పంచశీల్ హైనిష్ సొసైటీ నివాసి కార్తీకతో నేరగాళ్లు WhatsApp మరియు టెలిగ్రామ్ లో కనెక్టివిటీ అయ్యారు. ఆమె చేసిన వర్క్ ఫ్రం హోం పనికి మొదట ఆమె ఖాతాలో 150 రూపాయిలు జమ చేశారు. ఆ తరువాత ఆమెకు మాయ మాటలు చెప్పి నాస్డాక్లో 2 వేల రూపాయిలుపెట్టుబడి పెట్టించారు. లాభంగా అదే రోజున తనకు 3 వేల 150 రూపాయిలు ఇచ్చారని తెలిపింది. ఆతరువాత కార్తీక 5 వేలు,30 వేలు,90 వేల రూపాయిలను దశల వారీగా పంపింది. ఆ తరువాత కూడా 3 లక్షలు ఒకసారి.. ఆ తర్వాత మరో నాలుగు లక్షలు సమర్పించుకుంది..
Also Read
- Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
అలా 13 లక్షలు ఖాళీ అయ్యాయి..యూట్యూబ్ వీడియోలను చూడటానికి, లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడానికి వర్క్-ఫ్రమ్-హోమ్ జాబ్ ఆఫర్ తో మోస పోయింది. గ్రేటర్ నోయిడాలోని పంచశీల్ హైనిష్ సొసైటీ నివాసి కార్తీకతో నేరగాళ్లు WhatsApp, టెలిగ్రామ్ లో కనెక్టివిటీ అయ్యారు. ఆమె చేసిన వర్క్ ఫ్రం హోం పనికి మొదట ఆమె ఖాతాలో 150 రూపాయిలు జమ చేశారు. ఆ తరువాత ఆమెకు మాయ మాటలు చెప్పి నాస్డాక్లో 2 వేల రూపాయిలుపెట్టుబడి పెట్టించారు. లాభంగా అదే రోజున తనకు 3 వేల 150 రూపాయిలు ఇచ్చారని తెలిపింది. ఆతరువాత కార్తీక 5 వేలు,30 వేలు,90 వేల రూపాయిలను దశల వారీగా పంపింది. ఆ తరువాత కూడా 3 లక్షలు ఒకసారి 5 అలా 13:లక్షలు ఖాళీ అయ్యాయి.. దాంతో మోసపోయినట్లు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు..దాంతో ఈ ఘటన వెలుగు చూసింది..
తాజావార్తలు
-
Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
-
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
-
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
-
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
-
Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్కు మాస్ ట్రీట్!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!