ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం.. అయిన దొంగలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇంటి నుంచి పనిచేస్తూ ఆన్లైన్లో అదనంగా ఆర్జించవచ్చని మభ్యపెడుతూ క్షణాల్లో బాధితుల ఖాతా నుంచి సొమ్మును మాయం చేస్తున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. యూట్యూబ్ లో వీడియోను లైక్ షేర్ చెయ్యమన్నారు.. తీరా అకౌంట్ ను…