Elon Musk: అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ట్విట్టర్ను అభివృద్ధి చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలాగా ట్విట్టర్ను అభివృద్ధి చేసినట్టు ఎలోన్ మస్క్ తెలిపారు. ట్విట్టర్ను మరింత సానుకూల వేదికగా చేశానని పేర్కొన్నారు. ప్యారిస్లో జరిగిన ఒక సమావేశంలో ఎలోన్ మస్క్ పాల్గొని మాట్లాడారు. సోషల్ నెట్వర్క్ పౌర సమాజంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నందున తాను ట్విట్టర్ని కొనుగోలు చేశానని చెప్పారు. ప్యారిస్లో జరిగిన వైవాటెక్ సదస్సులో విస్తృత చర్చలో మస్క్ పాల్గొన్నారు.
Read also: Alcohol: మందుబాబులు జాగ్రత్త.. మీలో ఈ 61 రోగాలు ఉండొచ్చు..
Also Read
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
- BRICS 2026: "ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం".. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
- Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్లైన్కు నష్టం!
ట్విట్టర్ మారుతున్న పరిస్థితులు, నాగరికతకు అనుకూలంగా ఉండాలనేది తన ఆశ అని అన్నారు. ట్విటర్ని ఉపయోగిస్తున్న సాధారణ వినియోగదారులు సైట్లో వారి అనుభవం మెరుగుపడిందని చెబుతున్నారని మస్క్ తెలిపారు. కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లిండా యాకారినో కోర్టు ప్రకటనదారుల సామర్థ్యం గురించి కూడా ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. నెట్వర్క్ వినియోగం ఆల్-టైమ్ హైలో ఉందని.. దాదాపు అందరు ప్రకటనకర్తలు తాము తిరిగి వచ్చామని.. లేదా తిరిగి వస్తామని చెప్పారని మస్క్ స్పష్టం చేశారు. మస్క్ బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రకటనదారులు ట్విట్టర్ నుండి బయటికి వెళ్లిపోవడం ప్రారంభించారు.. ఎందుకంటే వారు తమ ప్రకటనలు ప్రక్కన కనిపించే కంటెంట్ గురించి ఆందోళన చెందారు. అక్టోబర్ నుండి ట్విట్టర్ యొక్క ప్రకటనల ఆదాయం 50 శాతం క్షీణించిందని మార్చిలో మస్క్ చెప్పారు.
Read also: Taapsee Pannu: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ…
బ్రాండ్లతో ట్విట్టర్ సంబంధాన్ని మెరుగుపరచడానికి మాజీ NBC యూనివర్సల్ యాడ్ ఎగ్జిక్యూటివ్ యక్కరినోను మస్క్ నియమించుకున్నారు. సోషల్ నెట్వర్క్లో ప్రకటనలను పోస్ట్ చేయడం గురించి ప్రకటనదారులను ఆకర్షించడంలో .. వారిని తమ వైపు రాబట్టుకోవడంలో ఆమె గొప్ప నేర్పరి అందుకే తనని ఎంపిక చేసుకొని నియమించారు. తానేమీ తెలివి తక్కువ వాడిని కానని.. ఉపయోగం ఏకపోతే తాను ఎందుకు 44 బిలియన్ల యూఎస్ డాలర్లతో ట్విట్టర్ను కొనుగోలు చేస్తానని చమత్కరించారు. యాడ్ పరిశ్రమ అనుభవజ్ఞుడు మరియు పబ్లిసిస్ గ్రూప్ ఛైర్మన్ మారిస్ లెవీని ఇంటర్వ్యూ చేసిన మస్క్, తనిఖీ చేయకుండా కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆందోళనలను పునరావృతం చేయడానికి ప్లాట్ఫారమ్ను ఉపయోగించారు.
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?