Trump: జపాన్, దక్షిణ కొరియాపై భారీగా సుంకాలు పెంపు.. మిగతా దేశాలకు ట్రంప్ డెడ్లైన్ పొడిగింపు
- జపాన్, దక్షిణ కొరియాపై భారీగా సుంకాలు పెంపు
- మిగతా దేశాలకు ట్రంప్ డెడ్లైన్ పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్లైన్ బుధవారంతో ముగుస్తోంది. కానీ ఇంతలోనే వాణిజ్య భాగస్వామ దేశాలైన జపాన్, దక్షిణ కొరియాపై భారీగా సుంకాలు విధించారు. ఆ రెండు దేశాలకు రాసిన లేఖల్లో జపాన్, దక్షిణ కొరియా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Father Abuse on Daughters: తండ్రి కాదు కామ పిశాచి.. ఐదుగురు కూతుర్లపై అత్యాచారం.. వీడియో వైరల్..!
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
ఏప్రిల్ 2న ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు. వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో 90 రోజుల పాటు వాయిదా వేశారు. ఆ గడువు జూలై 9తో ముగుస్తోంది. దీంతో ట్రంప్.. ఆయా వాణిజ్య దేశాలకు లేఖలు రాశారు. గడువులోగా ఒప్పందాలు చేసుకోవాలని కోరారు. ఇలా మొదటి బ్యాచ్గా 15 దేశాలకు లేఖలు పంపించారు. ఇక ఆగస్టు 1 నుంచి జపాన్, దక్షిణ కొరియాకు సుంకాలు వర్తిస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. తూర్పు ఆసియాలో ఈ రెండు దేశాలు.. అమెరికాకు మిత్ర దేశాలు.. మొట్టమొదటిగా మిత్ర దేశాలకే ట్రంప్ షాకిచ్చారు. ఈ రెండు దేశాలకు 25 శాతం సుంకాలు విధించారు.
ఇక జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా మాట్లాడుతూ.. వాషింగ్టన్తో వాణిజ్య చర్చల్లో తాము సులభంగా రాజీపడబోమని తెలిపారు. సుంకాల పేరుతో అమెరికా దోచుకుంటోందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: 8 Vasanthalu OTT: ‘8 వసంతాలు’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..!
ప్రస్తుతం యూకే, వియత్నాం మాత్రం ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక చైనా మాత్రం పరస్పరం తాత్కాలికంగా సుంకాలను తగ్గించుకోవడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక ఏ దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. అయితే ప్రస్తుతం చర్చలు నడుస్తున్న నేపథ్యంలో డెడ్లైన్ను ఆగస్టు 1 వరకు ట్రంప్ పొడిగించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సోమవారం ట్రంప్ సంతకం చేశారు. భారత్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలో కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బ్రిక్స్ దేశాలతో సంబంధాలు పెట్టుకునే వారిపై మరో 10 శాతం అదనంగా సుంకాలు వసూలు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!