Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. మస్క్ నిర్వహించిన ‘DOGE’ శాఖ మూసివేత
- ట్రంప్ సంచలన నిర్ణయం
- మస్క్ నిర్వహించిన ‘డోజ్’ శాఖ మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) శాఖను 8 నెలలకు ముందుగానే క్లోజ్ చేసేశారు. ప్రభుత్వ వ్యవస్థలో మార్పులే లక్ష్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖను ఏర్పాటు చేశారు. దీనికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహించారు. ఈ శాఖ జూలై, 2026 వరకు కొనసాగుతుందని కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం కూడా చేశారు. కానీ అనూహ్యంగా 8 నెలలకు ముందు గానే ఈ శాఖను మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Usha Vance: పెళ్లి ఉంగరం లేకుండా ఈవెంట్కు హాజరైన ఉషా వాన్స్.. రేకెత్తుతున్న కొత్త పుకార్లు!
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
జనవరిలో డోజ్ శాఖను ఏర్పాటు చేశారు. బడ్జెట్ను తగ్గించడానికి ఈ శాఖ పని చేస్తుందని అప్పట్లో ట్రంప్ తెలిపారు. దాదాపు పది బిలియన్ డాలర్ల ఖర్చులను కూడా తగ్గించుకున్నట్లుగా డోజ్ శాఖ పేర్కొంది. ఎంతో అర్భాటం ప్రారంభించిన ఈ శాఖను మొత్తానికి నిర్వహించలేక చేతులెత్తేశారు. ప్రస్తుతం డోజ్ శాఖ ఉనికిలో లేదని ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ స్కాట్ కుపోర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Spirit : ‘స్పిరిట్’ పూజ కార్యక్రమం ముగిసింది.. ప్రభాస్ లుక్ లీక్ అయింది..?
తాజావార్తలు
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్