Trump-Modi: భారత్పై సుంకాలు పెంచింది అందుకే.. వైట్హౌస్ క్లారిటీ
- రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారతదేశంపై సుంకాలు
- వైట్హౌస్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారతదేశంపై ట్రంప్ సుంకాలు విధించారని వైట్ హౌస్ తెలిపింది. ఈ మేరకు యూఎస్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Rekha Gupta Attacked: ఢిల్లీ సీఎంకు చేదు అనుభవం.. రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టిన యువకుడు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం చేసేందుకు పుతిన్పై ఒత్తిడి తెచ్చేందుకు భారత్పై ట్రంప్ సుంకాలు విధించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. రష్యాపై ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ జరిమానా విధించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియాలని ట్రంప్ బలంగా కోరుకుంటున్నారని.. అందుకోసమే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు భారత్పై సుంకాలు విధించాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. వీలైనంత తర్వాతగా ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి నెలకొల్పాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా లీవిట్ తెలిపారు. ట్రంప్తో జెలెన్స్కీ, యూరోపియన్ నేతల సమావేశం విజయవంతం అయిందని చెప్పారు. శాంతి కోసం ట్రంప్ అవిశ్రాంత ప్రయత్నాలు చేయడం వల్లే పుతిన్తో సమావేశం జరిగిన 48 గంటల్లోనే యూరోపియన్ నాయకులు వైట్హౌస్లో ఉన్నారని లీవిట్ అన్నారు.
ఇది కూడా చదవండి: Archana Tiwari: వీడిన రైల్లో అదృశ్యమైన అర్చన తివారీ మిస్టరీ! ఏమైందంటే..!
భారత్పై తొలుత 25 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. దీంతో భారత్పై అత్యధికంగా 50 శాతం సుంకాన్ని విధించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..