Syria: సైన్యం పరార్.. తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!
- సిరియా సైన్యం పరార్
- తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరియా తిరుగుబాటుదారుల హస్తగతం కాబోతుంది. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్న రెబల్స్.. మరికొన్ని నిమిషాల్లోనే రాజధాని డమాస్కస్ను కూడా స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డమాస్కస్కు 20 కిలోమీటర్ల దూరంలోనే తిరుగుబాటుదారులు ఉన్నారు. రాజధానిని చుట్టుముట్టడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు నగరం సమీపంలో ఉన్న సైన్యం పారిపోయినట్లు సమాచారం. అయితే ఈ వార్తలను సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. డమాస్కస్లో సాయుధ బలగాలు ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.
ఇది కూడా చదవండి: S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్ తర్వాత జైశంకర్ ప్రకటన..
Also Read
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
- ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
హయత్ తహ్రీర్ అల్-షామ్ గ్రూపు నేతృత్వంలోని ఇస్లామిస్ట్ నేతృత్వంలోని సంకీర్ణం.. రాజధానిని ఆక్రమించుకోబోతున్నట్లు ప్రకటించింది. రాజధాని డమాస్కస్ను చుట్టుముట్టడం ప్రారంభించినట్లు సిరియన్ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. తిరుగుబాటుదారులు శనివారం రాజధాని డమాస్కస్ను చుట్టుముట్టే చివరి దశలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వ దళాలు నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి ఎటువంటి ఉపసంహరణ జరగలేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bangladesh: పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం.. భారత్కి సెక్యూరిటీ సమస్య..
సిరియాలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులెవరూ వెళ్లొద్దని ఎంబసీ తెలిపింది. తదుపరి నోటిఫికేషన్ జారీ చేసేవరకు ఆ దేశానికి వెళ్లొద్దని సూచిస్తున్నట్లు పేర్కొంది. భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్లోని ఇండియన్ ఎంబసీతో టచ్లో ఉండాలని తెలిపింది. సిరియాలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇది కూడా చదవండి: UP: వామ్మో.. వాడు తప్పిపోయిన కొడుకు కాదు.. బయటపడ్డ నిజస్వరూపం
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!