Srilanka Crisis: రాజపక్స పారిపోయేందుకు భారత్ సహకారం.. స్పందించిన విదేశాంగ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో అధ్యక్షుగు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోయాడు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ద్వీపదేశంలో శనివారం నుంచి మళ్లీ ఉవ్వెత్తున ఆందోళను ఎగిసిపడ్డాయి. దీంతో గొటబయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని వదిలి పరార్ అయ్యారు. తాజాగా ఆయన తన భార్య, ఇద్దరు బాడీగార్డులతో మాల్దీవులకు చేరినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడో వార్త భారత్ ను ఆందోళనకు గురిచేసింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని వదిలిపోవడానికి భారత్ సహకరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడి మీడియా ఈ కథనాలను ప్రచురించింది. అయితే ఈ కథనాలపై భారత్ స్పందించింది. బుధవారం కొలంబోలోని భారత హైకమిషనర్ ‘ ఇవి నిరాధారమైన, ఊహాజనిత’ కథనాలుగా ఖండించింది. గొటబాయ పారిపోవడంతో మా పాత్ర ఏం లేదని హైకమిషన్ తోసిపుచ్చింది. శ్రీలంకకు భారత ప్రజల మద్దతు కొనసాగుతుందని.. ప్రజలు తమ ఆకాంక్షలను ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధంగా సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
Read Also: Hyderabad: హైదరాబాద్ను 3 ‘జిల్లాలు’ చేయనున్న కాంగ్రెస్ పార్టీ
బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శ్రీలంక వైమానిక దళానికి చెందిన ఆంటనోవ్-32 విమానంలో రాజపక్స భార్య మరో ఇద్దరు బాడీగార్డులతో కలిసి మాల్దీవులు రాజధాని మాలేకు చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ కూడా ధ్రువీకరించింది. మరోవైపు ఈ రోజు రాజీనామా చేస్తానని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆయన రిజైన్ లెటర్ రాలేదని..పార్లమెంట్ స్పీకర్ ఆఫీస్ వెల్లడించింది. అయితే ఒక రోజులో రాజీనామా లేఖ రావచ్చని అభిప్రాయపడింది. మరోవైపు అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాజీ అధ్యక్షుడు సజిత్ ప్రేమదాస లేక పోతే మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే అధ్యక్షుడు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
High Commission categorically denies baseless and speculative media reports that India facilitated the recent reported travel of @gotabayar @Realbrajapaksa out of Sri Lanka. It is reiterated that India will continue to support the people of Sri Lanka (1/2)
— India in Sri Lanka (@IndiainSL) July 13, 2022
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?