Russia- Ukraine Conflict: ఉక్రెయిన్పై 60 క్షిపణులతో రష్యా దాడి..
- ఉక్రెయిన్పై మరోసారి రష్యా భారీ వైమానిక దాడి..
- 60 క్షిపణులతో దాడి చేసిన రష్యాన్ సైన్యం..
- తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి వెళ్లిపోయిన కీవ్ ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia- Ukraine Conflict: ఉక్రెయిన్పై మరోసారి రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్పై ఈ దాడి చేసినట్లు పేర్కొనింది. ఈ వైమానిక దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్పై ఇప్పటి వరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్దదిగా చెప్తున్నారు. అయితే, ఈ దాడుల సమయంలో కీవ్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి వెళ్లిపోయారు. గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్పై రష్యా తరచూ దాడులు చేస్తునే ఉంది. కీవ్ లోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా రష్యా దాడులకు దిగింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకు వచ్చిన డ్రోన్లను పుతిన్ సైన్యం వినియోగించినట్లు తెలుస్తుంది.
Read Also: Mallikarjun Kharge : మణిపూర్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తోంది?.. మోడీపై ఖర్గే ఫైర్
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
అయితే, కీవ్లోని ప్రజలు ఇంకా బంకర్లలోనే ఉన్నట్లు సమాచారం. ఈ వైమానిక దాడులు కొనసాగుతున్నంత కాలం వారు బంకర్లలోన ఉండాలని ఉక్రెయిన్ అధికారులు సూచించారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టంపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఈ యుద్ధాన్ని శాంతింపజేయడంపై నజర్ పెడతామని అతడు చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు తమ సర్కార్ తగిన కృషి చేస్తుందని ట్రంప్ వెల్లడించారు.
తాజావార్తలు
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!